Home » Lalu prasad yadav
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
రాష్ట్రీయ జనతా దళ్ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడారు. చిరునవ్వులు చిందిస్తూ ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తన ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.
ఒడిసా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యతో కూడిన చిట్టాను బయటకు తెచ్చింది.
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో..
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ( ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), రబ్రీ దేవి (Rabri Devi), వారి కుమార్తె మీసా భారతి
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. భూములు తీసుకుని
రైల్వే ఉద్యోగాలు ఇవ్వడం కోసం భూములు తీసుకున్న కేసు (land-for-jobs case)లో లాలూ ప్రసాద్ యాదవ్
తన తండ్రికి ఏమైనా జరిగితే ఎవ్వరినీ వదలబోనంటూ లాలూ రెండో కుమార్తె రోహిణీ ఆచార్య హెచ్చరించారు.