• Home » Lalu prasad yadav

Lalu prasad yadav

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

Smriti Irani: దాణా దొంగ లాలు ప్రసాద్ యాదవ్.. మోదీపై వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్‌కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

PM Modi: లాలుకు బీజేపీ కౌంటర్.. మేం మోదీ కుటుంబం అంటున్న నేతలు

ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.

Lalu Prasad Yadav: ప్రధాని మోదీ హిందువు కాదు.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Lalu Prasad Yadav: ప్రధాని మోదీ హిందువు కాదు.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువు కాదని, తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదని అన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోదీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు.

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

Bihar: మీకోసం తలుపులు తెరిచే ఉన్నాయి.. నితీశ్‌కు లాలూ ప్రసాద్ ఆఫర్

బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

 Bihar Politics: నితీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రియాక్ట్.. చెత్త చెత్తబుట్టలోకి వెళ్లిందంటూ..

Bihar Politics: నితీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రియాక్ట్.. చెత్త చెత్తబుట్టలోకి వెళ్లిందంటూ..

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Bihar politics: నితీష్‌కు చెక్ ...లాలూ చాణక్య వ్యూహం..?

Bihar politics: నితీష్‌కు చెక్ ...లాలూ చాణక్య వ్యూహం..?

బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్‌ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.

Bihar: మనీలాండరింగ్ కేసు..  లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

Bihar: మనీలాండరింగ్ కేసు.. లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు

బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది.

2024 Loksabha Elections: 'ఇండియా బ్లాక్' సీట్ల షేరింగ్‌పై తేల్చేసిన లాలూ ప్రసాద్

2024 Loksabha Elections: 'ఇండియా బ్లాక్' సీట్ల షేరింగ్‌పై తేల్చేసిన లాలూ ప్రసాద్

లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి' మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యహహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి