• Home » Lakshman

Lakshman

TS News: హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుంది: ఎంపీ లక్ష్మణ్

TS News: హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుంది: ఎంపీ లక్ష్మణ్

హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు.

Bandaru Lakshman: సీఎం జగన్ బీసీలను బానిసలాగా మార్చేశారు

Bandaru Lakshman: సీఎం జగన్ బీసీలను బానిసలాగా మార్చేశారు

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు బండారు లక్ష్మణ్ ( Bandaru Lakshman ) అన్నారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో బీజేపీ బీసీ సామజిక చైతన్య సభ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎంలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండారు లక్ష్మణ్ మండిపడ్డారు.

BJP MP Laxman : టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలి

BJP MP Laxman : టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలి

టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman ) డిమాండ్ చేశారు. టీటీడీ అక్రమాలపై గురువారం నాడు రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. ఎన్నికల్లో లబ్ధి కోసం టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు విడుదల చేస్తోందని చెప్పారు.

MP Laxman: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి

MP Laxman: తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Lakshman: పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారు

Lakshman: పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారు

విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

MP Laxman: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయ్

MP Laxman: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల తర్వాత కలుస్తాయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

BJP : 18న  బీజేపీ మేనిఫెస్టో విడుదల

BJP : 18న బీజేపీ మేనిఫెస్టో విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది.

Lakshman: జనసేనతో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుంది

Lakshman: జనసేనతో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుంది

జనసేన పార్టీ ( Janasena party ) తో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

Lakshman: ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని మోదీ

Lakshman: ఈ నెల 7న తెలంగాణకు ప్రధాని మోదీ

ఈనెల 7వ తేదీన‌ హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల‌ ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM MODI ) ని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

Lakshman : కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించింది

Lakshman : కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించింది

కేసీఆర్ ప్రభుత్వం ( KCR Govt ) పూర్తి నిర్లక్ష్యంతో మేడిగడ్డ డ్యాంను నిర్మించిందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి