• Home » Kuppam

Kuppam

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?

Chandrababu Nomination: చంద్రబాబు నామినేషన్.. బాబోయ్.. భువనేశ్వరి క్రేజ్ చూశారో..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..

AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ

AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్‌ను ఆమె దాఖలు చేయనున్నారు.

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

చిత్తూరు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు మంగళవారం కుప్పం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్‌ కల్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

Chandrababu Live: కుప్పం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి

Chandrababu Kuppam: తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) కుప్పంలో (Kuppam) పర్యటిస్తున్నారు. ఇవాళ, రేపు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు రంగాల వారిని బాబు కలవబోతున్నారు. ప్రస్తుతం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు చంద్రబాబు...

TDP: చంద్రబాబు కుప్పంలో నేటి నుంచి రెండు రోజుల పర్యటన

TDP: చంద్రబాబు కుప్పంలో నేటి నుంచి రెండు రోజుల పర్యటన

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమ, మంగళవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో కుప్పంలోని పీఈఎస్‌ వైద్య కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

AP Politics: ఛీ.. ఛీ.. మరీ ఇంత దుర్మార్గమా? సొంత పార్టీ నేత భార్యను సైతం..!

AP Politics: ఛీ.. ఛీ.. మరీ ఇంత దుర్మార్గమా? సొంత పార్టీ నేత భార్యను సైతం..!

తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్‌ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్‌(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.

AP Politics: అమ్మ.. జగనా! నెక్ట్స్ లెవల్ డ్రామా.. ఫోటో వైరల్ అవడంతో షాక్..!

AP Politics: అమ్మ.. జగనా! నెక్ట్స్ లెవల్ డ్రామా.. ఫోటో వైరల్ అవడంతో షాక్..!

పనులు నాటకం! నీళ్లు బూటకం! చివరికి... పూజలు చేసి గేటు ఎత్తడమూ నాటకమే! ఇదీ... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ‘షో’! ‘చంద్రబాబు చేయలేని పని మేం చేశాం. ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా నీళ్లు ఇచ్చేశాం’ అని చెప్పుకొనేందుకు

CM Jagan: జగన్ కుప్పం పర్యటనతో జనం అవస్థలు..

CM Jagan: జగన్ కుప్పం పర్యటనతో జనం అవస్థలు..

నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం పర్యటనతో ప్రజల అవస్థలు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

Bhuvaneswari: మహిళలకు అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు

Bhuvaneswari: మహిళలకు అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు

Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటగా అన్ని విధాలగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారకరామారావే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్.. మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారన్నారు.

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి