Home » Kumbha
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న జరుగనున్న మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి కుంభమేళాకు కళ్యాణరథం బయలుదేరింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. జెండా ఊపి ప్రయాగ్రాజ్కు కళ్యాణరథాన్ని పంపారు.
ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం (గంగ-యమున-సరస్వతి కలిసే చోటు)లో శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని అనంతరం జరిగిన 'మహాకుంభ్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.