• Home » Kothagudem

Kothagudem

Bhadradri Kothagudem: ‘పెద వాగు’ వైఫల్యంపై నివేదికివ్వండి

Bhadradri Kothagudem: ‘పెద వాగు’ వైఫల్యంపై నివేదికివ్వండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి... నీరంతా దిగువ ప్రాంతాలను ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను) ఆదేశించింది.

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

DSP: ఏ భయమూ వద్దు.. అత్యవసరంలో ఫోన్‌ చేయండి..

మణుగూరుతోపాటు సబ్‌ డివిజన్‌ ప్రజలు వచ్చే వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి సూచించారు. డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి(DSP Ravinder Reddy) విలేకరులతో మాట్లాడారు.

Bhadradri: వాగుతో పెద్ద డేంజర్‌

Bhadradri: వాగుతో పెద్ద డేంజర్‌

ఒకవైపు ఎడతెరిపి లేని వర్షం.. మరోవైపు ఆకస్మికంగా వచ్చి పడిన వరద.. ఇంతలో మొరాయించిన ప్రాజెక్టు గేటు.. కట్టకు గండ్లు.. దాని పైనుంచి ప్రవాహం.. ఏ క్షణంలోనైనా తెగి ఊళ్లు మునిగే ప్రమాదం..! మధ్యలో చిక్కుకుపోయిన ప్రజలు..!

Krishna Basin: జూరాలకు బిరబిరా కృష్ణమ్మ..

Krishna Basin: జూరాలకు బిరబిరా కృష్ణమ్మ..

కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండు కుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరవగా.. బుధవారం నారాయణ పూర్‌ గేట్లను తెరిచారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Hyderabad: సంగరేణి సీఎండీ బలరామ్‌కు ట్రీ మ్యాన్‌ అవార్డు..

Hyderabad: సంగరేణి సీఎండీ బలరామ్‌కు ట్రీ మ్యాన్‌ అవార్డు..

సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ ట్రీ మాన్‌ ఆఫ్‌ తెలంగాణ అవార్డును అందుకున్నారు.

Sakini Ramachandraih: పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్య కన్నుమూత

Sakini Ramachandraih: పద్మ శ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్య కన్నుమూత

మణుగూరు మండలం బావి కూనవరం(Bavi Koonavaram) గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత(Padma Shri awardee) సకిని రాంచంద్రయ్య (Sakini Ramchandraiah) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Viral News: తాగి డ్యూటికి వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులు ఏం చేశారంటే..?

Viral News: తాగి డ్యూటికి వచ్చిన ఉపాధ్యాయుడు.. విద్యార్థులు ఏం చేశారంటే..?

విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పీకల దాక తాగి స్కూళ్లకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌ కాలనీ ప్రైమరీ స్కూల్‌‌‌‌లో పత్తిపాతి వీరయ్య ఎస్‌‌‌‌జీటీగా పనిచేస్తున్నాడు.

Kottagudem: కాన్పుకు సమయముంది ఇంటికెళ్లు..

Kottagudem: కాన్పుకు సమయముంది ఇంటికెళ్లు..

ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.

TG News: జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం: మంత్రి పొంగులేటి

TG News: జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం: మంత్రి పొంగులేటి

జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలల పునఃప్రారంభం సహా పలు అంశాలపై కొత్తగూడెం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి