• Home » Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy

Konda Vishweshwar Reddy: గుర్రంపై కొండా

Konda Vishweshwar Reddy: గుర్రంపై కొండా

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్నే అమ్ముకుంటాయని ఆరోపించారు.

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్‌.. ఆదుకున్నది మోదీ

స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

MP Visveshwar Reddy: ఆ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీజేపీ..

మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.

Konda Vishweshwar Reddy: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ విమర్శలు

Konda Vishweshwar Reddy: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ విమర్శలు

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘‘ఓవైపు... బడ్జెట్‌లో వాళ్ల ఐడియాలని కాపీ కొట్టారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Kishan Reddy: మద్దతు ధరపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు..

Kishan Reddy: మద్దతు ధరపై కాంగ్రెస్‌ మొసలి కన్నీరు..

పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని విమర్శించారు.

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

Hyderabad: తెలంగాణలో.. వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం..

‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

Hyderabad: నాడు టీఆర్‌ఎస్‌.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం

Hyderabad: నాడు టీఆర్‌ఎస్‌.. నేడు బీజేపీలో.. - ‘కొండా’ను వరించిన విజయం

2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాడు టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Konda Visveshwar Reddy) ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ‘కొండా’కు 4,35,077 ఓట్లు రాగా ప్రత్యర్థి పటోళ్ల కార్తీక్‌రెడ్డిపై 73,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

BJP: తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు

BJP: తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఓడి.. ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు

ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్‌ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

KIshan REddy: కేసీఆర్‌లాగే జగన్‌కు ఓటమి

తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించినట్లే, ఏపీలో జగన్‌ను అక్కడి ప్రజలు ఓడించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను అహంకారం ఓడించిందని.. ఇప్పుడు జగన్‌ విషయంలోనూ అదే జరగబోతోందని అన్నారు. జగన్‌ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చుని గెలవాలని.. కానీ అక్కడ అంత సీన్‌ లేదని పేర్కొన్నారు. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి