• Home » KonaSeema

KonaSeema

 మా బడికి రండి నాన్నా..

మా బడికి రండి నాన్నా..

మా బడికి రండి అమ్మానాన్నా.. అంటూ పిల్లల నుంచి తల్లిదండ్రులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపా ధ్యాయుల మెగా సమావేశాన్ని ఉత్సవ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంక్రాంతి నాటికి పల్లె పండుగ పనులు పూర్తవ్వాలి

సంక్రాంతి నాటికి పల్లె పండుగ పనులు పూర్తవ్వాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

కీచక ఉపాధ్యాయులు!

కీచక ఉపాధ్యాయులు!

పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ

 అసలేమైందో..

అసలేమైందో..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు(28), ఎన్‌.సాయిసుస్మిత(25) విశాఖపట్నంలో ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇద్దరిదీ అమలాపురం పట్టణ పరిధే కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

పంట దెబ్బతిన్న రైతులు సూచనలు పాటించాలి

పంట దెబ్బతిన్న రైతులు సూచనలు పాటించాలి

తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాల నుంచి పంట నష్టాన్ని అధిగమించేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.నందకిశోర్‌ సూచించారు. సకాలంలో రైతులు చర్యలు చేపట్టడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోగలరన్నారు.

గెద్దాడలో ఓఎన్జీసీ పైపులైను స్వల్ప లీకేజీ

గెద్దాడలో ఓఎన్జీసీ పైపులైను స్వల్ప లీకేజీ

మామిడికుదురు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ-వేగివారిపాలెం సరిహద్దులో ఓఎన్జీసీకి చెందిన పైపులైను స్వల్పంగా లీకైంది. లీకేజీని గుర్తించిన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పై

కృష్ణా జిల్లా నుంచి ధాన్యం సేకరణ

కృష్ణా జిల్లా నుంచి ధాన్యం సేకరణ

కృష్ణాజిల్లాలో రైసు మిల్లులు తక్కువగా ఉండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి తుఫాన్‌ కారణంగా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

 డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలి

డిమాండ్‌కు అనుగుణంగా ఇసుక సరఫరా చేయాలి

డిమాండ్‌కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఇసుక తవ్వకాలు నిర్వహించే కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంక ఆర్‌ఎస్‌ఆర్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాకు పాయింట్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్దేశించిన మేరకు ఇసుక తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

జిల్లాలో ఇసుక రీచ్‌ల ద్వారా రోజువారీ 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు.

 ఇక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

ఇక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

జిల్లాలో విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. తొలి విడతలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఉన్న పాత విద్యుత్‌ మీటర్లను తొలగించి వాటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటిదాకా విద్యుత్‌ బిల్లులు రీడింగ్‌ తీసుకోవడానికి ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వచ్చి ఐఆర్‌ మీటర్లు వద్ద తమ సెల్‌ఫోన్‌ ద్వారా రీడింగ్‌ను నమోదు చేసి వచ్చిన బిల్లులను ప్రింట్‌ తీసి ఇచ్చేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి