Home » Komatireddy Rajgopal Reddy
మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక పార్టీల మధ్య పోరు కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఈసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చానని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక (Munugode By Election)లో వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థి గెలుపుకోసం వినూత్న రీతిలో ప్రచారాలు సాగిస్తున్నాయి.
నా ప్రచారాన్ని అడ్డుకునే దమ్ముందారా.. తొక్కుత నా కొడుకుల్లారా’ అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కాంగ్రెస్లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషించినట్లుగా ఆడియో ఒకటి వైరల్ అయింది.
మునుగోడు (Munugode)లో జరుగుతున్నది కురుక్షేత్రమని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy) పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో ఎంపీ కోమటిరెడ్డి (MP Komatireddy) తనతో కలిసి రావాలన్నారు.