Home » Kolkata
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసు.. అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో మంగళవారం వారు మరోమారు నిరవధిక ఆందోళనకు దిగారు.
హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోల్కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.
వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లు.. మమత బెనర్జీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు దాదాపుగా ఫలప్రదమయ్యాయి. దాంతో 42 రోజుల పాటు సాగిన జూనియర్ డాక్టర్ల ఆందోళన శుక్రవారంతో ముగిశాయి. దీంతో నేటి నుంచి వారు విధులకు హాజరుకానున్నారు. అత్యవసర సేవలతోపాటు అవసరమైన సేవల్లో మాత్రమే వారు పాల్గొనున్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ ఫామ్ హౌస్పై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే అధికార టీఎంసీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ నివాసంలో సైతం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ రెండు ప్రదేశాల్లో ఈడీ ఏక కాలంలో దాడులు చేసింది. ఎమ్మెల్యే రాయ్.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో చర్చలు జరిపారు.
ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపల్పై జరిపిన పాలిగ్రాఫ్ టెస్టుపై సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఆర్జీ కర్ ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయమైన 'స్వాస్థ్వ భవన్' ఎదుట జరుపుతున్న బైఠాయింపు నిరసనలు సోమవారంతో 8వ రోజుకు చేరుకున్నాయి.
కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీ్సస్టేషన్ ఎస్హెచ్వో అభిజిత్ మండల్లను స్థానిక కోర్టు సెప్టెంబరు 17 వరకు సీబీఐ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది.