Home » Kolkata
స్థానిక ఆర్.జి. కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురయిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని ఆమె తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుపై మమత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగులేదని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె
కోల్కతా రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తూ ఆదివారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది.
ఇక ఈ వీడియోలో తాను స్పందించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రచనా బెనర్జీ స్పందించారు. ఇది ఖచ్చితంగా నా వైపు నుంచి జరిగిన చాలా పెద్ద తప్పుగా ఆమె అభివర్ణించారు. తాను ఇలా చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరూ చేస్తున్నట్లే తాను సైతం మరో పేరుతో ఆమెను పిలవాల్సి ఉందన్నారు. కానీ ఆ సమయంలో తాను చాలా వేదనను అనుభవించానని చెప్పారు.
సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.
ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్బాల్ మ్యాచ్ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని కోల్కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్కతా పోలీసులు శాంతిభద్రతల దిశగా చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 144)ని విధించారు.
కోల్కతా(kolkata)లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో 31 ఏళ్ల మహిళా వైద్యురాలిపై హత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రశ్నించేవారికి ఇచ్చిన వాంగ్మూలాలలో అసమానత కారణంగా అతనికి లేయర్డ్ వాయిస్ విశ్లేషణ (LCA) పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది.
కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.