• Home » Kodandaram

Kodandaram

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : కోదండరాం

తన పదవిని బాఽధ్యతగా భావించి ప్రజా సమస్యలను చట్టసభలో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అన్నారు.

 Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

సమస్యలపై ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

Kodandaram: హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది.. కోదండరాం  విసుర్లు

Kodandaram: హైడ్రా విషయంలో బీఆర్ఎస్ నేతల తీరు విడ్డూరంగా ఉంది.. కోదండరాం విసుర్లు

రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.తనను లోక్ సభకు పోటీ చేయమని కేసీఆర్ అడిగారు. తాను నో చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామని కేసీఆర్‌కి చెప్పానని, ఆయన పట్టించుకోలేదని తెలిపారు.

Kodandaram: ధరణి పేరిట భూముల స్వాహా: కోదండరాం

Kodandaram: ధరణి పేరిట భూముల స్వాహా: కోదండరాం

ధరణి పేరిట ఒక కుటుంబం భూములను స్వాహా చేసిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు.

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

Hyderabad: కోదండరాం, అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా ప్రమాణం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్‌ అధినేత కోదండరాం, ఉర్దూ పత్రిక సియాసత్‌ న్యూస్‌ ఎడిటర్‌ అమెర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్..

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌లో న్యూస్‌ ఎడిటర్‌ అమీర్ అలీ ఖాన్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అలీ ఖాన్‌లతో..

Hyderabad: స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కోదండరాం

Hyderabad: స్మితపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కోదండరాం

చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్‌ అధినేత కోదండరాం కోరారు.

Amrut Path Scheme: అమృత్‌ పథకంలో  కోట్లు కొట్టేశారు

Amrut Path Scheme: అమృత్‌ పథకంలో కోట్లు కొట్టేశారు

కేంద్ర ప్రభుత్వ యోజన అయిన అమృత్‌ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ.3 వేల కోట్లను చీకటి టెండర్ల ద్వారా తమ అనుయాయులకు కట్టబెట్టి తెలంగాణ సర్కారు తీవ్ర అవినీతికి పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?

Kodandaram: ఇరురాష్ట్రాల సీఎంల భేటీపై కోదండరాం ఏమన్నారంటే?

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇరు ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

TG News: ప్రొఫెసర్ మాలిక్ రాసిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకంలో లోతైన అవగాహన: కోదండరాం

TG News: ప్రొఫెసర్ మాలిక్ రాసిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ పుస్తకంలో లోతైన అవగాహన: కోదండరాం

అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఏ మాలిక్ రచించిన 'భారత ఆర్థిక వ్యవస్థ' పుస్తకం ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి