Home » KL Rahul
కేఎల్ రాహుల్ను లక్నో సూపర్ జెయింట్స్ నిలుపుదల చేసుకుంటుందా లేదా అనే సందేహాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. వ్యక్తిగతంగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడంతో పాటు జట్టును నడిపించడంలో కూడా ఆకట్టుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ విషయంలో యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.
గత మూడు సీజన్ల నుంచి రాహుల్ లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్ లో లక్నో చెత్త ప్రదర్శనతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఈ కారణాల వల్లే రాహుల్ ను రిటైన్ చేసుకునే ఆలోచనను లక్నో జట్టు పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఏ ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ను లఖ్నవూ రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లఖ్నవూ సూపర్ జెయింట్స్ టీమ్లో కేఎల్ రాహుల్ కొనసాగడంపై ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పరోక్షంగా స్పందించారు. అలాగే తాజా సీజన్లో జట్టు వైఫల్యానికి కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయాలే కారణమని పరోక్షంగా చెబుతూ, మెంటార్గా గంభీర్ లేకపోవడం పెద్ద లోటని అన్నారు.
వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు భారీ వేలం జరగబోతోంది. ఐపీఎల్లోని జట్ల రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఏ ఫ్రాంఛైజీ అయినా కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలకుండా రిటైన్ చేసుకోవచ్చు.
భారత జట్టు స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) గురించి ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయన పేరుతో చేసిన చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టుపై దుమారం రేగుతోంది. అందులో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.
టీ20 వరల్డ్కప్తో పాటు జింబాబ్వే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు.. శ్రీలంక టూర్కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు మ్యాచ్లు చొప్పున..
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అతను.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలేంటంటే..
ప్రస్తుతం జింబాబ్వే టూర్లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్ల వన్డే, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లు..
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ చెత్ రికార్డ్ను నెలకొల్పాడు. ఐపీఎల్ తరహాలోనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడు...