• Home » kishan reddy

kishan reddy

TS Polls : ప్చ్.. తెలంగాణ బీజేపీలో అనిశ్చితి.. మేనిఫెస్టో రాసేదెవరు..!?

TS Polls : ప్చ్.. తెలంగాణ బీజేపీలో అనిశ్చితి.. మేనిఫెస్టో రాసేదెవరు..!?

ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు..

BJP: బీజేపీలో చేరిన ఆదిలాబాద్ ముఖ్య నేతలు

BJP: బీజేపీలో చేరిన ఆదిలాబాద్ ముఖ్య నేతలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేక మంది కమలం పార్టీలో చేరుతుండగా.. తాజాగా ఆదిలాబాద్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి కాషాయికండువా కప్పుకున్నారు.

Warangal: నేడు వరంగల్‌కు తెలంగాణ బీజేపీ నేతలు..

Warangal: నేడు వరంగల్‌కు తెలంగాణ బీజేపీ నేతలు..

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు ఆదివార వరంగల్‌కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు.

Kishan Reddy: కవితకు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

Kishan Reddy: కవితకు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishanreddy Padayatra: సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

Kishanreddy Padayatra: సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.

Kishan Reddy: వరదాచార్యులు పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకం

Kishan Reddy: వరదాచార్యులు పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకం

ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచార్యులు (Varada Charyulu) మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పాత్రికేయ వృత్తిలో రాణించే యువతకు దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి వరదాచార్యులు అని కొనియాడారు.

Kishan Reddy: కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు

Kishan Reddy: కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి