Home » kishan reddy
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు.
‘నీట్’ అక్రమాలపై సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలని, కేంద్రం స్పందించేలా ఒత్తిడి చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ బహిరంగ లేఖ రాసింది.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ వేదికగా పద్మవిభూషణ్ సంధించిన పలు ప్రశ్నలకు.. కిషన్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూకు ముందు.. ‘‘ నా చిరకాల మిత్రుడు, శ్రేయోభిలాషి, తెలుగుజాతి గర్వపడే మెగాస్టార్ చిరంజీవి గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని అందుకుంటున్న తరుణంలో వారిని కలిసి అభినందించిన సందర్భంలో జరిగిన ఆత్మీయ భేటి’ అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంటర్వ్యూను ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూడగలరు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఎంపీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయడం, మరోవైపు ప్రచారంలో దూసుకుపోయే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్కు (KCR) ఓ సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ను ఖండించిన కేసీఆర్.. కూతురు కవిత అరెస్ట్పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.