• Home » Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

Chamala Kiran Kumar Reddy: బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదవి ఇచ్చి , రూమ్ ఇచ్చామని కానీ మహేశ్వర్ రెడ్డి కలెక్షన్స్ బాగా చేస్తున్నారని.. ఆయన్ను పక్కన పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంత్రి అయ్యే వాడినని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ఏఐసీసీ నేతలు ఏం అనుకుంటున్నారనేది చెబుతున్నారని విమర్శించారు.

Kiran Kumar Reddy: మూసీ ప్రక్షాళనతోనే  భావితరాలకు మనుగడ

Kiran Kumar Reddy: మూసీ ప్రక్షాళనతోనే భావితరాలకు మనుగడ

మూసీ నదిని ప్రక్షాళన చేస్తేనే భావితరాలకు మనుగడ ఉంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు

Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Hyderabad: సీఎం చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Kiran Kumar Reddy: మాటలకే పరిమితమైన ముప్పై ఏళ్ల మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్‌

Kiran Kumar Reddy: మాటలకే పరిమితమైన ముప్పై ఏళ్ల మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్‌

ఎంతోమంది ముఖ్యమంత్రులు, గొప్ప నాయకులు మూసీని ప్రక్షాళన చేస్తామని ముప్పై ఏళ్లుగా చెబుతూ వస్తున్న మాటలు కార్యరూపం దాల్చలేదని, అలాంటి గొప్ప కార్యాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Kiran Kumar Reddy: పోలవరం పూర్తయితే సస్యశ్యామలంగా సీమ

Kiran Kumar Reddy: పోలవరం పూర్తయితే సస్యశ్యామలంగా సీమ

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్ పూర్తయితే సీమకు సాగునీరు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు. న్యాయ, నీటి సూత్రాలకు విరుద్ధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందన్నారు.

Kiran Kumar Reddy: ‘అమరరాజా’కు సహకారం అందిస్తాం

Kiran Kumar Reddy: ‘అమరరాజా’కు సహకారం అందిస్తాం

రాష్ట్రానికి వస్తున్న కొత్త కంపెనీలతోపాటు ఇప్పటికే కొనసాగుతున్న కంపెనీలకూ తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు

ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy ) వ్యాఖ్యానించారు.

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

Kiran Kumar Reddy: కిరణ్ రెడ్డిని ఓడించిందెవరు.. మిథున్ రెడ్డికి కలిసొచ్చిందేంటి..?

పోలింగ్‌ రోజున అంతా ఊహించిన దానికీ, వెలువడిన ఫలితాలకు తేడాతో పాటు అందరి అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలోని పార్లమెంటు పరిధిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు ఓటర్లు ఓటు వేయకపోయినా, ఎంపీ అభ్యర్థి విషయంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేశారనే ప్రచారం ముమ్మరంగా సాగింది..

PM Modi: మాఫియా కోసం జగన్ సర్కార్ పనిచేస్తోంది: ప్రధాని మోదీ

PM Modi: మాఫియా కోసం జగన్ సర్కార్ పనిచేస్తోంది: ప్రధాని మోదీ

పేదల వికాసం కాదు మాఫియా వికాసం వైసీపీ సర్కార్ పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.

AP Election 2024: వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది.. తగ్గించుకోవాలి.. మాజీ సీఎం వార్నింగ్

AP Election 2024: వారి ఓవరాక్షన్ ఎక్కువగా ఉంది.. తగ్గించుకోవాలి.. మాజీ సీఎం వార్నింగ్

తంబళ్లపల్లెలో పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువగా ఉందని, ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రజలే మీకు బుద్ధి చెబుతారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఐ కూటమి అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. అంగళ్లులో కిరణ్ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి