• Home » Khammam

Khammam

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

Telangana: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.

Badradri: భద్రాద్రి రామాలయ ప్రధానార్చకుడిపై లైంగిక వేధింపుల కేసు

Badradri: భద్రాద్రి రామాలయ ప్రధానార్చకుడిపై లైంగిక వేధింపుల కేసు

తన మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ.. భద్రాద్రి రామాలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై ఆయన కోడలు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఆగస్టు 14న నమోదైన ఈ కేసు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

Khammam: సాగర్‌ జలాల కోసం ఎదురు చూపులు

సాగర్‌ ఎడమకాల్వ రెండోజోన్‌ పరిధిలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్‌ మధిర బ్రాంచ్‌ కాల్వకు సత్వరమే సాగునీరు అందించి ఎండిపోతున్న వరి పైరును కాపాడాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

Ponguleti : పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో రూ.10 వేల సాయం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులకు రెండు రోజుల్లో తక్షణ సాయంగా రూ.10వేలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

TG News: ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటన

Telangana: ఖమ్మం నగరంలో కేంద్ర బృందం గురువారం ఉదయం పర్యటిస్తోంది. బొక్కల గడ్డ, జలగం నగర్, మోతీ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటించింది. మున్నేరు వరద కారణంగా నష్టపోయిన ఇళ్లను బృందం సభ్యులు పరిశీలించారు.

Khammam: మృత్యువులోనూ వీడని బంధం

Khammam: మృత్యువులోనూ వీడని బంధం

డెబ్బై ఏళ్ల వైవాహిక బంధం ఒకరిది.. 56 ఏళ్ల రక్తసంబంధం మరొకరిది.. మృత్యువు కూడా వాళ్ల బంధాన్ని విడదీయలేకపోయింది.

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ సాప్టువేర్‌ కంపెనీ హైసా (హెచ్‌వైఎ్‌సఈఏ) ముందుకొచ్చింది.

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!

ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే.

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

 Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..  మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ముప్పు పెరగడంతో వరద బాధిదులు మళ్లీ బయాందోళనలకు గురువుతన్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి