• Home » Khammam

Khammam

ABN AndhraJyothi: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన  శ్రీహర్షిత

ABN AndhraJyothi: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహర్షిత.. ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్ సాధించారు. కానీ చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఆమె చదువు ఆపేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. చదువుల తల్లిని ఆదుకోమంటూ.. శ్రీహర్షిత దయనీయ కథనాన్ని ప్రసారం చేసింది.

Khammam: కుమారులకు ఆస్తి పంపకంలో వివాదం..

Khammam: కుమారులకు ఆస్తి పంపకంలో వివాదం..

ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకానికి సంబంధించిన వివాదంలో ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు(79) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే విషం తీసుకొని చనిపోయారు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాశారు.

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.

నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

ఫెంగల్‌ తుఫాను ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి.

Khammam: ఉన్నత చదువుకు వెళ్తే.. ప్రాణమే పోయింది

Khammam: ఉన్నత చదువుకు వెళ్తే.. ప్రాణమే పోయింది

అమెరికాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువు కోసం ఐదు నెలల క్రితమే విదేశానికి వెళ్లిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Khammam: సర్కారీ బడుల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌

Khammam: సర్కారీ బడుల్లో స్పోకెన్‌ ఇంగ్లిష్‌

ప్రభుత్వ పఠశాలల్లో చదువుకునే విద్యార్థులూ ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు వీలుగా.. ‘స్పోకెన్‌ ఇంగ్లీష్‌’ తరగతులు నిర్వహించాలని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారులు నిర్ణయించారు.

Khammam: దంపతుల దారుణ హత్య

Khammam: దంపతుల దారుణ హత్య

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిద్దరి కంట్లో కారం కొట్టి చంపారు. యర్రా వెంకటరమణ (62), కృష్ణకుమారి (60) దంపతులకు కొత్త బస్టాండ్‌ సమీపంలోని సొంత ఇంట్లో ఉంటున్నారు.

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

Pothu Prasad: ఖమ్మం జిల్లా సీపీఐ కార్యదర్శి పోటు ప్రసాద్‌ మృతి

సీపీఐ ఖమ్మం జిల్లా సమితి కార్యదర్శి పోటు ప్రసాద్‌ (64) బుధవారం హఠాన్మరణం చెందారు. తెల్లవారుజామున నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి