• Home » Khammam

Khammam

Damodar Rajanarsimha: ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు

Damodar Rajanarsimha: ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్‌ చేసి గుండు కొట్టించిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Khammam: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Khammam: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Radhika: ఓహియో గవర్నర్‌ సలహాదారుగా ఖమ్మం మహిళ

Radhika: ఓహియో గవర్నర్‌ సలహాదారుగా ఖమ్మం మహిళ

అమెరికాలోని ఓహియో రాష్ట్ర గవర్నర్‌ సలహాదారుగా తెలుగు మహిళ రామసహాయం రాధిక నియమితులయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన బుచ్చిరెడ్డి- నిర్మల దంపతుల పెద్ద కుమార్తె రాధిక 2006లో గద్వాల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.

Khammam: ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు పింఛన్‌ ఇవ్వాలి

Khammam: ‘స్థానిక’ ప్రజాప్రతినిధులకు పింఛన్‌ ఇవ్వాలి

ఎమ్మెల్యేలు, ఎంపీల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు వారికి కల్పిస్తున్నట్లే స్థానిక ప్రజాప్రతినిధులకు పింఛన్‌ సౌకర్యాన్ని కల్పించాలని జాతీయ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం డిమాండ్‌ చేసింది.

Teachers: ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

Teachers: ఇద్దరు హెచ్‌ఎంల సస్పెన్షన్‌

ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్‌ఎం)పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Family Survey: సర్వేతో ప్రజల అవసరాలేంటో తెలుస్తాయ్‌

Family Survey: సర్వేతో ప్రజల అవసరాలేంటో తెలుస్తాయ్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు ఏమేం అవసరాలు ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Khammam: వంటనూనెలు సలసల.. వామ్మో ఇలా ఉంటే ఎలా కొనేది..

Khammam: వంటనూనెలు సలసల.. వామ్మో ఇలా ఉంటే ఎలా కొనేది..

వంటనూనెల ధరలు మంటలు మండి పోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ వినియోగదారులకు దడ పుట్టిస్తున్నాయి. పండుగలు, శుభకార్యాల వేళ వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. గత నెల క్రితం లీటరు పామాయిల్‌ రూ.90లు నుంచి రూ.95లకు, సన్‌ప్లవర్‌ ఆయిల్‌(Sunflower oil) రూ. 110-115 లకు ఉండగా ప్రసుత్తం పామాయిల్‌ రిటైల్‌ మార్కెట్‌లో లీటర్‌ రూ. 135లకు, సన్‌ప్లవర్‌ రూ.145 లకు చేరింది.

Manuguru: నాడు అటెండర్‌.. నేడు ఆరు మండలాలకు అధికారి

Manuguru: నాడు అటెండర్‌.. నేడు ఆరు మండలాలకు అధికారి

ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్‌ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju).

Tummala: ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

Tummala: ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి