• Home » Khammam News

Khammam News

Kunamneni: కిషన్ రెడ్డి  మోదీని మించి పోయాడు

Kunamneni: కిషన్ రెడ్డి మోదీని మించి పోయాడు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్లు చూస్తే అబద్ధాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు.

Kalluru: స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి... అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

Kalluru: స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి... అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

ఉన్నత విద్యనభ్యసించేందుకు తన వారందరినీ వదిలి అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాధరాజు కిరణ్‌ (20) హెదరాబాద్‌లో గత ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.

TG News:  ఖమ్మం జిల్లాలో గుండెనొప్పితో తల్లడిల్లిన యువకుడు.. సీపీఆర్‌తో  తప్పిన ప్రాణపాయం

TG News: ఖమ్మం జిల్లాలో గుండెనొప్పితో తల్లడిల్లిన యువకుడు.. సీపీఆర్‌తో తప్పిన ప్రాణపాయం

ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.

Car Accident: పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ఎంతమంది గాయపడ్డారంటే..?

Car Accident: పాలడుగు వద్ద చెట్టును ఢీకొట్టిన కారు.. ఎంతమంది గాయపడ్డారంటే..?

వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

Road Accident: కిష్టారంలో దారుణ ఘటన.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..

సత్తుపల్లి(Sathupally) మండలం‌ కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.

Crime News: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కలకలం..

Crime News: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కలకలం..

మణుగూరు(Manuguru)లో భారీగా గంజాయి(Ganja) పట్టుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి (Donkarayi) నుంచి మణుగూరు మీదుగా మామిడికాయల మాటున ట్రాలీలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా 477కేజీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.19కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

Telangana: వినోబానగర్‌కు బుక్కెడు నీరు లేదే..!

జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.

Road Accident: భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా..!

Road Accident: భార్య, పిల్లల్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడా..!

రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

Telangana : రోడ్డు ప్రమాదమా? హత్యా?

Telangana : రోడ్డు ప్రమాదమా? హత్యా?

ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Telangana: హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు

Telangana: హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార తనిఖీ శాఖ అధికారులు ఆది, సోమవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఖమ్మంలోని 3 ప్రముఖ రెస్టారెంట్లలో రాష్ట్ర అసిస్టెంట్‌ కమిషనర్‌ జ్యోతిర్మయి, నల్లగొండ, వనపర్తి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్‌ఫోర్స్‌ బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి