• Home » Khammam News

Khammam News

 Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.

Minister Pongulet: విపత్కర  సమయంలో  రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

Minister Pongulet: విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

 Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..  మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ముప్పు పెరగడంతో వరద బాధిదులు మళ్లీ బయాందోళనలకు గురువుతన్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతోంది.

TG News: వరద బాధితులకు అండగా బీజేపీ.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG News: వరద బాధితులకు అండగా బీజేపీ.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

Hanumantha Rao: ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుంది: హనుమంతరావు

ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది

Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు విలయం నుంచి బాధితులు తేరుకుంటున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రహదారులపై బురదను శుభ్రం చేసే కార్యక్రమం చురుగ్గా సాగుతుందన్నారు.

Khammam : సలామ్‌ సుభాన్‌

Khammam : సలామ్‌ సుభాన్‌

సినిమా హీరోలు తెరపై అద్భుతాలు చేస్తుంటారు. ఒంటి చేత్తో పోరాడి వందల మందిని అవలీలగా కాపాడేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటివి జరగవు కానీ.. కొందరు తమ ధైర్య సాహసాలతో రియల్‌ హీరోలుగా నిలుస్తుంటారు.

Harish Rao : తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా9 మందిని కాపాడలేకపోయారు

Harish Rao : తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్నా9 మందిని కాపాడలేకపోయారు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నా మున్నేరు వరదల్లో ప్రకాశ్‌నగ్‌ బ్రిడ్జిపై చిక్కుకున్న 9మందిని బయటికి తీసుకురాలేకపోయారని బీఆర్‌ఎస్‌ ఎమ్మల్యే హరీశ్‌రావు విమర్శించారు.

Congress Ministers : అధైర్య పడకండి.. అండగా ఉంటాం

Congress Ministers : అధైర్య పడకండి.. అండగా ఉంటాం

భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మంగళవారం పర్యటించారు. బాధిత ప్రజలు, రైతులను ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి