Home » Khammam News
మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్(Former Minister Sambani Chandrasekhar), టీపీసీసీ అధికార
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు..
రెండు నెలల క్రితం రూ.100లకు 6 కేజీలు లభించిన ఉల్లిగడ్డ(Onions) నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి.
మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల
కాంగ్రెస్ అభ్యర్థి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నరంలేని నాలుకతో మాట్లాడుతూ నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు
ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ( Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple ) వారి ఆలయం తలుపులు మూసివేశారు.
ఎస్సార్ కన్వెన్షన్లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎల్పి లీడర్ భట్టివిక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.
గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అని రవాణాశాఖ మంత్రి, ఖమ్మం
ఖమ్మంలో జరుగుతున్న అరాచకపు పరిపాలన ముగింపు దశకు చేరిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు