Home » Khammam News
రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్ ఏడాది ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో దాదాపు రూ.31కోట్ల విలువైన
‘పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారు. అనేకమంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దోపిడీ,
సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్ ని అధికార బీఆర్ఎస్ నేతలు చంపేస్తామని బెదిరించారని మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwara Rao) సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు...అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ( Ponguleti Srinivas Reddy ) అన్నారు.
వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్(Congress) పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థి మాలోత్ రాందాస్నాయక్కు మద్దతు ఇవ్వాలని టీడీపీ(TDP)
Telangana Assembly Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) ముందు అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టి తీరాల్సిందేనని విశ్వప్రయత్నాలు చేస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్కు (CM KCR) ఊహించని షాక్లే తగులుతున్నాయి...
మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్(Former Minister Sambani Chandrasekhar), టీపీసీసీ అధికార
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు..