• Home » Khammam News

Khammam News

Khammam: పువ్వాడ పాలనలో ఖమ్మంలో కబ్జాలు పెరిగిపోతున్నాయి: తుమ్మల నాగేశ్వరరావు

Khammam: పువ్వాడ పాలనలో ఖమ్మంలో కబ్జాలు పెరిగిపోతున్నాయి: తుమ్మల నాగేశ్వరరావు

మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay) పాలనలో ఖమ్మంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageshwararao) విమర్శించారు.

KMM: ఎన్నికల వేళ.. కాంగ్రెస్‏కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‏లో చేరిన మాజీమంత్రి

KMM: ఎన్నికల వేళ.. కాంగ్రెస్‏కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‏లో చేరిన మాజీమంత్రి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌(Former Minister Sambani Chandrasekhar), టీపీసీసీ అధికార

TS Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగే కౌంటరిచ్చిన తుమ్మల..!!

TS Polls : కేసీఆర్‌కు దిమ్మదిరిగే కౌంటరిచ్చిన తుమ్మల..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయ్. అంతకుమించి సవాళ్లు, ప్రతి సవాళ్లు.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు..

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్... ఉల్లిగడ్డ @ 80

Onions: కోయకుండానే కన్నీళ్లొస్తున్నాయ్... ఉల్లిగడ్డ @ 80

రెండు నెలల క్రితం రూ.100లకు 6 కేజీలు లభించిన ఉల్లిగడ్డ(Onions) నేడు కేజీన్నర మాత్రమే వస్తున్నాయి.

Polling: భద్రాద్రి జిల్లాలో 4 గంటల వరకే పోలింగ్‌

Polling: భద్రాద్రి జిల్లాలో 4 గంటల వరకే పోలింగ్‌

మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల

Puvvada: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు

Puvvada: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు

కాంగ్రెస్‌ అభ్యర్థి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నరంలేని నాలుకతో మాట్లాడుతూ నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు

Bhadrachalam: గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేత

Bhadrachalam: గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయం మూసివేత

ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ( Bhadrachalam Sri Sitaramachandra Swamy Temple ) వారి ఆలయం తలుపులు మూసివేశారు.

 Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన న్యాయవాదులు

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన న్యాయవాదులు

ఎస్సార్ కన్వెన్షన్‌లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, సీఎల్పి లీడర్ భట్టివిక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.

TS Assembly Polls : తుమ్మల..  గోదావరి జలాలతో ఎవరి కాళ్లు కడుగుతారు..!?

TS Assembly Polls : తుమ్మల.. గోదావరి జలాలతో ఎవరి కాళ్లు కడుగుతారు..!?

గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అని రవాణాశాఖ మంత్రి, ఖమ్మం

Tummala: మాజీమంత్రి తుమ్మల సంచలన కామెంట్స్.. అరాచక పాలన ముగింపు దశకు చేరింది

Tummala: మాజీమంత్రి తుమ్మల సంచలన కామెంట్స్.. అరాచక పాలన ముగింపు దశకు చేరింది

ఖమ్మంలో జరుగుతున్న అరాచకపు పరిపాలన ముగింపు దశకు చేరిందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు

తాజా వార్తలు

మరిన్ని చదవండి