• Home » Khammam Floods

Khammam Floods

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!

Khammam Floods: మున్నేరు తగ్గుముఖం.. ఖమ్మం ఊపిరిపీల్చుకో!

ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే.

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

 Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం..  మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. మళ్లీ ఉధృతంగా మున్నేరు ప్రవాహం.. భయాందోళనలో ప్రజలు

ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ముప్పు పెరగడంతో వరద బాధిదులు మళ్లీ బయాందోళనలకు గురువుతన్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతోంది.

Shivraj Singh: ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి

Shivraj Singh: ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి

ఆయిల్‌పామ్‌ రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Shivraj Singh Chouhan: కేంద్రం అండగా ఉంటుంది

Shivraj Singh Chouhan: కేంద్రం అండగా ఉంటుంది

‘‘వర్షం, వరదల వల్ల ఖమ్మం జిల్లాలోని మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా కళ్లారా చూశాను. నష్టం అపారంగా జరిగింది.

Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Telangana Floods: నేడు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల ఏరియల్‌ సర్వే

Telangana Floods: నేడు రాష్ట్రంలో కేంద్ర మంత్రుల ఏరియల్‌ సర్వే

తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పర్యటించనున్నారు.

Tragic Incident: 7 గంటల పాటు ఆర్తనాదాలు!

Tragic Incident: 7 గంటల పాటు ఆర్తనాదాలు!

కనీవినీ ఎరుగని వరద... నిమిషాల వ్యవధిలోనే ఆ ఇంటిని చుట్టుముట్టేసింది. ఇద్దరు దంపతులు, వారి కుమారుడు తేరుకొని బయటకు వచ్చే లోపే దారి కూడా కనిపించని పరిస్థితి..

Khammam Floods: కోలుకుంటున్న ఖమ్మం..

Khammam Floods: కోలుకుంటున్న ఖమ్మం..

ప్రాణాలు అరచేత పట్టుకుని.. కట్టుబట్టలతో వెళ్లిపోయినవారంతా తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. వరద మిగిల్చిన నష్టాన్ని దిగమింగుకుని.. తమకు మిగిలిందేమిటో చూసుకుంటున్నారు.

Harish Rao: గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?

Harish Rao: గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా?

ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక సీఎంకు లేదా ? అంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి