• Home » Khammam Floods

Khammam Floods

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

Sridhar Babu: వరద బాధితులకు రెండు నెలల వేతనం

‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు కలిసి తమ రెండు నెలల వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందజేస్తాం’’

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

Khammam Flood: ‘మున్నేరు’ బాధితులకు ‘హైసా’ సాయం

ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ముంపు బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ సాప్టువేర్‌ కంపెనీ హైసా (హెచ్‌వైఎ్‌సఈఏ) ముందుకొచ్చింది.

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

VIT University: వీఐటీ విరాళం రూ.1.50 కోట్లు

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వర్షం, వరద బాధితులను ఆదుకోవాలని

Kishan Reddy: గత ప్రభుత్వం.. యూసీలు ఇవ్వలేదు

Kishan Reddy: గత ప్రభుత్వం.. యూసీలు ఇవ్వలేదు

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో విపత్తుల నిర్వహణకు రూ.1300 కోట్ల నిధులు అందుబాటులో ఉండాలని, కానీ, వీటిలో కొంత మొత్తాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యయం చేసినప్పటికీ..

Khammam: మళ్లీ వణికిన ఖమ్మం..

Khammam: మళ్లీ వణికిన ఖమ్మం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరుణుడు మరోసారి వణికించాడు..! గత వారం నాటి అనుభవం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే కంగారు పెట్టించాడు..!

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తుల మృతి....  మరొకరి గల్లంతు

Khammam Floods: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తుల మృతి.... మరొకరి గల్లంతు

ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా మరొకరు గల్లంతయ్యారు.

 Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

Khammam flood: ఖమ్మం వరద బాధితులకు భారీ సాయం

గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.

Minister Pongulet: విపత్కర  సమయంలో  రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

Minister Pongulet: విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఊహించని విరాళం

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఊహించని విరాళం

భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలం కాగా.. మరికొన్ని జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి.. తమ వంతుగా సాయం చేయడానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలు రంగాల పెద్దలు ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. ఇక ‘మేము సైతం’ అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ముందుకొచ్చి కొండంత సాయం చేసింది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి