Home » Khairatabad
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆ దేవదేవుడికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్బండ్కు భక్తులు తరలివస్తున్నారు.
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా 12 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది.
ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు.
ఖైరతాబాద్ గణేష్ను (Khairatabad Ganesh) చూసేందుకు వేలాది మంది భక్తులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది.
కుటుంబ సమేతంగా వచ్చి.. బడా గణేష్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాసన సభ్యులుగా ఉన్నప్పటి నుంచి గణేష్ని దర్శించుకుంటున్నా. ప్రజలు అందరు సుఖంగా సంతోషంగా ఉండాలి అని గణపతిని ప్రార్థించా.
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఖైరతాబాద్ సందడిగా మారింది.
ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొననున్నారు. ఈ ఏడాది 63 అడుగుల మట్టి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు.
ఆ తండ్రికి కూతురు అంటే ఎంతగానో ప్రేమ. ఆ చిట్టి తల్లి చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటూ తండ్రి ఎంతగానో మురిసిపోయాడు.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.!
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం ఊరూరా చెరువు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నగరంలోని హుస్సేన్సాగర్ తీరాన ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక కార్యక్రమాలు జరిపి గంగపుత్రులు ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.