• Home » Kesineni Chinni

Kesineni Chinni

Kesineni Chinni: ఓటమి ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్న వైసీపీ నేతలు

Kesineni Chinni: ఓటమి ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్న వైసీపీ నేతలు

వైసీపీ (YSRCP) నేతలు ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్నారని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. మంగళవారం నాడు నందిగామలో వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులను ఆంధ్రా హాస్పిటల్‌లో ఆ పార్టీ నాయకులు కేశినేని చిన్ని, నెట్టం రఘురామ్, కార్యకర్తలు పరామర్శించారు.

AP Politics: జగన్ ఆలోచన వల్ల దివాళా తీసిన ఏపీ: వసంత కృష్ణ ప్రసాద్

AP Politics: జగన్ ఆలోచన వల్ల దివాళా తీసిన ఏపీ: వసంత కృష్ణ ప్రసాద్

సీఎం జగన్( CM Jagan) ఆలోచన వల్ల ఏపీ దివాళా తీసిందని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖరావం కార్యక్రమంపై సోమవరాం నాడు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) హాజరయ్యారు.

Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే

Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే

Andhrapradesh: తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ పర్యటించారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద కేశినేని చిన్నికి, గద్దె రామమోహన్‌కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

Kesineni Chinni: పవన్ కళ్యాణ్‌కి ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు

Kesineni Chinni: పవన్ కళ్యాణ్‌కి ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసునని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. తన సేవా కార్యక్రమాలు, రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది తిరువూరులోనేనని చెప్పారు. ఈ ధూం...ధాం సభ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది టీడీపీ విజయోత్సవ సభలాగా ఉందన్నారు. ఇక్కడ మీ అభిమానం, ఆదరణ చూస్తుంటే గెలుపు ముందే వచ్చినట్లుగా ఉందని చెప్పారు.

Bonda Uma:  తెలంగాణ తరహాలోనే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

Bonda Uma: తెలంగాణ తరహాలోనే ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.

AP Elections 2024: కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఎలా దక్కింది..?

AP Elections 2024: కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఎలా దక్కింది..?

Kesineni Chinni Vs Nani: కేశినేని శివనాథ్‌ అలియాస్‌ చిన్ని (Kesineni Chinni) ఏడాది క్రితం వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఏడాది నుంచి ఆయన పేరు విజయవాడ పార్లమెంటు ప్రజలకు సుపరిచితమైపోయింది..

Kesineni Brothers: ఏమండోయి నాని గారు.. ఏమండోయి చిన్ని గారు..!

Kesineni Brothers: ఏమండోయి నాని గారు.. ఏమండోయి చిన్ని గారు..!

ఏవండోయ్ నాని గారు.. ఏమండోయ్ చిన్ని గారు అనే సినిమా పాట గుర్తుంది కదా.. ఇప్పుడది విజయవాడ వేదికగా రియల్‌గా పాడేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. నాని, చిన్ని బ్రదర్స్ ఇద్దరూ వర్సెస్ అయ్యారు. విజయవాడ నుంచి ఒకరు టీడీపీ తరఫున.. మరొకరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో నాని, చిన్నీ పేర్లు ఏపీలో మార్మోగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. విజయవాడ అంటే.. విద్యలకే వాడే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సైతం కేరాఫ్ అడ్రాస్.

Kesineni Chinni: వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదు

Kesineni Chinni: వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదు

వైసీపీ ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎలాంటి మేలు జరగలేదని, క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)(Kesineni Chinni) తెలిపారు. సోమవారం నాడు తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలోని మనూ గార్డెన్‌లో నియోజకవర్గ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

AP News: టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని హాట్ కామెంట్స్..

AP News: టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని హాట్ కామెంట్స్..

టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. రాజకీయాల నుంచి జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కేశినేని చిన్ని హెచ్చరించారు.

Kesineni Chinni: నాలుగున్నరేళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం

Kesineni Chinni: నాలుగున్నరేళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం

జగన్ ప్రభుత్వం (Jagan Govt) గత నాలుగున్నరేళ్లుగా వ్యాపారస్తులు, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) అన్నారు. గురువారం నాడు గంపలగూడెం తోటమూల సెంటర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలతో కలిసి చిన్ని ప్రారంభించారు. గంపలగూడెంలో భారీ ర్యాలీతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి