• Home » Kesineni Chinni

Kesineni Chinni

AP Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: కేశినేని చిన్ని

AP Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం: కేశినేని చిన్ని

Andhrapradesh: కూటమి పార్టీల అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) తెలిపారు. ఉపాధి, ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారన్నారు. ఐదేళ్లల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనం అయ్యిందని విమర్శించారు.

AP Elections 2024:ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే భారీ విజయం: కేశినేని చిన్ని

AP Elections 2024:ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే భారీ విజయం: కేశినేని చిన్ని

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎన్డీయే కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) జోస్యం చెప్పారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.

Kesineni Chinni: టీడీపీ మేనిఫెస్టో అలా ఉండదంటూ కేశినేని చిన్ని వ్యాఖ్యలు..

Kesineni Chinni: టీడీపీ మేనిఫెస్టో అలా ఉండదంటూ కేశినేని చిన్ని వ్యాఖ్యలు..

టీడీపీ మేనిఫెస్టోపై నేడు ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి స్పందించారు. ఇవాళ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని (శివనాథ్) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వైసీపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా... వారి ఆట‌లు సాగ‌వని.. ప్రజ‌లు అప్రమ‌త్తతతో ఉన్నారని తెలిపారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉందని కేశినేని చిన్ని అన్నారు.

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

Kesineni Chinni: బెజవాడలో హీట్ పుట్టించిన కేశినేని చిన్ని నామినేషన్ ర్యాలీ..

బెజవాడలో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) నామినేషన్ ర్యాలీ హీట్ పుట్టించింది, ఎండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా చిన్ని ర్యాలీకి ప్రజానీకం మద్దతు తెలిపింది. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా వివిధ వర్గాలకు చెందిన మహిళలు నిలిచారు. చిన్నికి అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ హారతులు ఇచ్చి మహిళలు స్వాగతం పలుకుతున్నారు.

AP Elections: కోలాహలంగా కేశినేని చిన్ని ర్యాలీ.. కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...

AP Elections: కోలాహలంగా కేశినేని చిన్ని ర్యాలీ.. కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...

Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...

Vijayawada Politics: మస్త్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ పొలిటికల్ వార్.. గెలుపెవరిది?!

Vijayawada Politics: మస్త్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ పొలిటికల్ వార్.. గెలుపెవరిది?!

రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ(Vijayawada) గుండెకాయ వంటిది. హాట్‌బెడ్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌గా(Vijayawada Politics) గుర్తింపు వుంది. అలాంటి విజయవాడ పార్లమెంటు సీటు(Vijayawada Parliament Seat) తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయపార్టీలు తపిస్తుంటాయి. గతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌(Congress) బలంగా ఉండేది.

AP Elections: బెజవాడలో సీఎం జగన్ ఫ్లాప్ షో.. కేశినేని చిన్ని విమర్శలు

AP Elections: బెజవాడలో సీఎం జగన్ ఫ్లాప్ షో.. కేశినేని చిన్ని విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెజవాడలో సీఎం జగన్ పర్యటన ప్లాప్ అయ్యిందని వివరించారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు.

Kesineni Chinni: వైసీపీ నాయకులకు తొత్తులుగా డీజీపీ, సీపీ

Kesineni Chinni: వైసీపీ నాయకులకు తొత్తులుగా డీజీపీ, సీపీ

ముఖ్యమంత్రిపై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) తెలిపారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో కరెంటు ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Bhuvaneswari: ‘నిజం గెలవాలి’ ముగింపు సభ.. తేదీ ఇదే!

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న 'నిజం గెలవాలి' ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.

TDP: ఎన్నికల వేళ టీడీపీలో భారీగా చేరికలు

TDP: ఎన్నికల వేళ టీడీపీలో భారీగా చేరికలు

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి