• Home » Kesineni Chinni

Kesineni Chinni

Minister Narayana: నేను అప్పుడు ఫెయిల్ అయ్యా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మంత్రి నారాయణ

Minister Narayana: నేను అప్పుడు ఫెయిల్ అయ్యా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మంత్రి నారాయణ

తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే, ఉన్నత స్థాయికి చేరతారనిమంత్రి నారాయణ అన్నారు. ‘నేను 1972లో పదో తరగతిలో ఫెయిల్ అయ్యాను. నాలో కసి పెరిగి డిగ్రీ, పీజీలో కళాశాల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారు అయ్యాను’’ అని మంత్రి నారాయణ గుర్తుచేసుకున్నారు.

Kesineni Chinni:  ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని సమీక్ష..

Andhrapradesh: ఎన్డీఆర్ జిల్లా అభివృద్ధిపై ఎంపీ కేశినేని అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు సమీక్షలో అనేక అంశాలపై చర్చించామని.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్ని పీహెచ్.సి సెంటర్లో అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Pilli Manikya Rao: వైసీపీ సైకో డ్రెస్‌తో ఉన్న పోలీసులపై చర్యలు తప్పవు

Pilli Manikya Rao: వైసీపీ సైకో డ్రెస్‌తో ఉన్న పోలీసులపై చర్యలు తప్పవు

గత ఐదేళ్లలో పోలీసులు వైసీపీ సైకోలను నియంత్రించలేక పోయారని లీడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసులు ఇకనైనా సైకో బ్యాచ్ చేస్తున్న అరాచకాల విషయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. వైసీపీ వికృత ఆకృత్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు.

Waqf Amendment Act: వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌‌పై కూటమి ఎంపీలు ఏమన్నారంటే..

Waqf Amendment Act: వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్‌‌పై కూటమి ఎంపీలు ఏమన్నారంటే..

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఇమాములు, ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వడంతోపాటు, హజ్ యాత్రకు రూ.లక్ష ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.

Kesineni Chinni: ఆర్కే రోజాకు ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్

Kesineni Chinni: ఆర్కే రోజాకు ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్

అదృశ్యమైన 30 మంది మహిళలకు గుర్తించి.. వారిని స్వస్థలాలకు తీసుకు వచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చూట్టింది. విశాఖపట్నంలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా అప్పగించిన వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి కేటాయింపును సైతం రద్దు చేసింది. ఈ తరహా అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ.. ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అండ్ కో తట్టుకో లేకపోతుంది.

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్‌లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు..  ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

తిరువూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ బ్యూరో సభ్యులు బలరామయ్య, గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్త సత్యనారాయణ రాజు, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. తన పనితీరు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయని తాను ఊహించలేదన్నారు. తన కారణంగా తలెత్తిన..

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

Andhrapradesh: ఆర్వోబీలు, ఆర్‌యూబీలు అభివృద్ధి చేయాలని కోరామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారన్నారు.

Kesineni Chinni: సీఎం చంద్రబాబు ఆదేశాలతో  ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది

Kesineni Chinni: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది

ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు ద‌ర్శన‌మిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శిన‌వాథ్ (చిన్ని) ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి