• Home » Kesineni Chinni

Kesineni Chinni

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

Kesineni Chinni: దుర్గమ్మ ఆలయంలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని

Andhrapradesh: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏర్పాటు చేసిన సదుపాయాలు, సౌకర్యాలను స్వయంగా హోం మినిస్టర్ అనితతో కలిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) బుధవారం పరిశీలించారు. క్యూ లైన్‌లోని భక్తులతో మాట్లాడి ఆలయ ఏర్పాట్లపై అభిప్రాయాలను హోంమంత్రి, ఎంపీ అడిగి తెలుసుకున్నారు.

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు..  ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

తిరువూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ బ్యూరో సభ్యులు బలరామయ్య, గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్త సత్యనారాయణ రాజు, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..

AP Politics: కొలిక్కివచ్చిన తిరువూరు పంచాయితీ..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, సీనియర్ నేతలు వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణ రాజు తదితరులు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించి మాట్లాడారు. తన పనితీరు కొందరికి ఇబ్బందులు కలిగిస్తాయని తాను ఊహించలేదన్నారు. తన కారణంగా తలెత్తిన..

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన

Andhrapradesh: ఆర్వోబీలు, ఆర్‌యూబీలు అభివృద్ధి చేయాలని కోరామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారన్నారు.

Kesineni Chinni: సీఎం చంద్రబాబు ఆదేశాలతో  ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది

Kesineni Chinni: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది

ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు ద‌ర్శన‌మిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శిన‌వాథ్ (చిన్ని) ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

Andhra Cricket Association Elections: అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఎన్నిక

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభ పరిణామమని ఆ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రికెట్ వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.

Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..

Minister Lokesh: బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలించిన మంత్రి లోకేశ్..

బుడమేరు గండి పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. ఈ మేరకు గండి పూడ్చివేత పనులపై మంత్రి నిమ్మల, అధికారులను అడిగి నారా లోకేశ్ వివరాలు తెలుసుకున్నారు.

Kesineni Chinni: ACA ఎన్నిక‌లు  మ‌రో నెల రోజుల్లో.. కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు

Kesineni Chinni: ACA ఎన్నిక‌లు మ‌రో నెల రోజుల్లో.. కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు

ఏసీఏ ఎన్నిక‌లు మ‌రో నెల రోజుల్లో జ‌రుగుతాయని విజ‌యవాడ ఎంపీ, క‌ర్నూల్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్(చిన్ని) (Kesineni Chinni) తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌గా నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ నియమించినట్లు చెప్పారు.

Kesineni Chinni: చంద్రబాబు మార్క్  అంటే ఇది.. చిన్ని కీలక వ్యాఖ్యలు

Kesineni Chinni: చంద్రబాబు మార్క్ అంటే ఇది.. చిన్ని కీలక వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు.

Budda Venkanna: నా మాట ఆవేదనతోనే.. వ్యతిరేకతతో కాదు.. బుద్దా కీలక వ్యాఖ్యలు

Budda Venkanna: నా మాట ఆవేదనతోనే.. వ్యతిరేకతతో కాదు.. బుద్దా కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: ఎంపీ కేశినేని పుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి