• Home » Kerala

Kerala

Wayanad By Elction: వయనాడ్‌లో 63 శాతం పోలింగ్

Wayanad By Elction: వయనాడ్‌లో 63 శాతం పోలింగ్

వయనాడ్ రూరల్ ఏరియాలో ఉదయం నుంచి పోలింగ్ బూత్‌లకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్బన్ ప్రాంతాల్లో కాస్త మందకొడిగా పోలింగ్ మైదలైంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూడీఎఫ్ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.

IAS Prasanth: ఈ కలెక్టర్ బ్రో బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

IAS Prasanth: ఈ కలెక్టర్ బ్రో బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు.

EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు

EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు

నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.

Rahul Gandhi: మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది

Rahul Gandhi: మోదీ పేరు మాకు బోర్ కొట్టేసింది

ప్రియాంకను గెలిపిస్తే వయనాడ్‌కు ఉత్తమ ఎంపీ ఆమె అవుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆమె ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచారని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజ్, పర్యాటకం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాలపై తగిన ప్రణాళికలపై దృష్టి సారించిందని చెప్పారు.

Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే  మోదీ లక్ష్యం

Priyanka Gandi: ఏం చేసైనా అధికారంలోకి రావడమే మోదీ లక్ష్యం

ప్రజలను విడగొట్టడం, విద్వేష వ్యాప్తి, ప్రజాస్వా్మిక సంస్థలను నీరుగార్చడం ద్వారా అధికారంలో కొనసాగడమే మోదీ సర్కార్ లక్ష్యమని వయనాడ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ అన్నారు.

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి

కేరళలోని రైల్వే ట్రాక్‌పై విషాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొని నలుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ పూజ నదిపై ఉన్న రైల్వే ట్రాక్‌పై ఈ నలుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

Health Awareness: పచ్చిపాలు తాగేవారికి షాకింగ్ న్యూస్.. కేరళ వైద్యుడు చెప్ప నిజమిదే..

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే పాలను పచ్చిగా తాగడం గురించి కేరళకు చెందిన ఒక వైద్యుడు కొన్ని నిజాలు చెప్పుకొచ్చాడు.

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు

కేరళ ఆలయంలో బాణసంచా పేలుడు

కేరళలోని ఓ ఆలయంలో జరిగిన తెయ్యం(కాళియాట్టం) ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

వయనాడ్ ప్రజాసమస్యలపై గట్టిగా గళం విప్పుతానని ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుంగ్‌థారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

సోమవారం అర్ధరాత్రి కేరళలో భారీ బాణా సంచా ప్రమాదం జరిగింది. కాసర్‌గోడ్ జిల్లాలో తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా అంజోతంబలం వీరేకావులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 150 మందికిపైగా గాయపడ్డారు. 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి