• Home » Kejriwal

Kejriwal

Delhi CM Kejriwal : ఒక్కో దశకు విజయం మరింత చేరువ

Delhi CM Kejriwal : ఒక్కో దశకు విజయం మరింత చేరువ

ఒక్కో దశ పోలింగ్‌ ముగిసేకొద్దీ ఇండియా కూటమి విజయానికి మరింత చేరువ అవుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. ‘‘మోదీ పతనం ఖాయం. ఈ విషయం జూన్‌ 4వ తేదీన తేలిపోతుంది.

Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలు పాకిస్థానీయుల్లా కనిపిస్తున్నారా?...అమిత్‌షాను నిలదీసిన కేజ్రీవాల్

Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలు పాకిస్థానీయుల్లా కనిపిస్తున్నారా?...అమిత్‌షాను నిలదీసిన కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నరేంద్ర మోదీ వారసుడిగా అమిత్‌షా ఎన్నికైన కారణంగానే ఆయన 'దురహంకారం' ప్రదర్శిస్తున్నారని తాజాగా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను పాకిస్థానీయులతో అమిత్‌షా పోలుస్తున్నారని అన్నారు.

ఆప్‌ ఖాతాలో రూ.7 కోట్ల విదేశీ నిధులు:ఈడీ

ఆప్‌ ఖాతాలో రూ.7 కోట్ల విదేశీ నిధులు:ఈడీ

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) నిబంధనలకు విరుద్ధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ 2014-2022 నడుమ రూ.7 కోట్ల మేర విదేశీ నిధులను అందుకున్నట్టు ఈడీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఈడీ గత ఏడాది ఆగస్టులోనే ఒక లేఖ రాసింది.

వేలాది కేజ్రీవాల్‌లు పుట్టుకొస్తారు!

వేలాది కేజ్రీవాల్‌లు పుట్టుకొస్తారు!

ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్‌ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.

Swati Maliwal: కేజ్రీ ఇంటి నుంచి కూల్‌గా వస్తోన్న స్వాతి మాలివాల్

Swati Maliwal: కేజ్రీ ఇంటి నుంచి కూల్‌గా వస్తోన్న స్వాతి మాలివాల్

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

Kejriwal: బీజేపీ అధికారంలోకి వస్తే ఇక అంతే సంగతులు..!!

Kejriwal: బీజేపీ అధికారంలోకి వస్తే ఇక అంతే సంగతులు..!!

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.

AAP Swati Maliwal: బిభవ్‌ 8 సార్లు చెంపపై కొట్టాడు

AAP Swati Maliwal: బిభవ్‌ 8 సార్లు చెంపపై కొట్టాడు

ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌కుమార్‌ 7-8 సార్లు తనను చెంపపై బలంగా కొట్టాడని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌ ఆరోపించారు. అకారణంగా తనపై దాడి చేశారని తెలిపారు. ‘

ప్రజాస్వామ్య అంతమే మోదీ లక్ష్యం: కేజ్రీవాల్‌

ప్రజాస్వామ్య అంతమే మోదీ లక్ష్యం: కేజ్రీవాల్‌

ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ విమర్శించారు.

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది.

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

BJP: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్‌(Swati Maliwal)పై దాడి జరిగిన నేపథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైలెంట్‌గా ఉండటం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి