• Home » Kejriwal

Kejriwal

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...

Delhi : మళ్లీ తిహాడ్‌కు జైలుకు కేజ్రీవాల్‌

Delhi : మళ్లీ తిహాడ్‌కు జైలుకు కేజ్రీవాల్‌

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆదివారం మళ్లీ తిహాడ్‌ జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లడానికి ముందు తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ED : కేజ్రీవాల్‌కు బెయిల్‌ పొడిగించొద్దు

ED : కేజ్రీవాల్‌కు బెయిల్‌ పొడిగించొద్దు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌ కోసం చేసుకున్న అభ్యర్థనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించింది.

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..

‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్‌)(Pakistan) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను(Kejriwal) ఉద్దేశించి ప్రధాని మోదీ(PM Modi) వ్యాఖ్యానించారు.

Kejriwal : వైద్య పరీక్షల కోసం బెయిల్‌ పొడిగించండి

Kejriwal : వైద్య పరీక్షల కోసం బెయిల్‌ పొడిగించండి

తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ‘తీవ్ర అనారోగ్య సమస్యలు’ ఉన్నాయని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్‌లో కోరారు.

National:ఆస్పత్రిలో మంటలు..  ఆహుతైన చిన్నారులు

National:ఆస్పత్రిలో మంటలు.. ఆహుతైన చిన్నారులు

వారంతా రోజుల వయసున్న చిన్నారులు! ఏవేవో సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిగుడ్లు!! కళ్లు తెరిచి ఇంకా లోకాన్ని సరిగ్గా చూడనైనా లేదు.. అర్ధరాత్రి ఆదమరచి నిదురపోతున్న వేళ.. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.

పంజాబ్‌లో 13 స్థానాల్లో గెలిపించండి : కేజ్రీవాల్‌

పంజాబ్‌లో 13 స్థానాల్లో గెలిపించండి : కేజ్రీవాల్‌

స్వాతంత్య్ర పోరాటంలో పంజాబ్‌ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎందరో ప్రాణత్యాగం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గుర్తుచేశారు.

National: అందరిచూపు ఢిల్లీ వైపు!

National: అందరిచూపు ఢిల్లీ వైపు!

లోక్‌సభ ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్‌ జరగనుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హరియాణలోని

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

Lok Sabha Election 2024: ‘విపక్ష సీఎంలను అందుకే జైల్లో వేస్తున్నారు’

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) సంచలన ఆరోపణలు చేశారు సీఐపీ నేత నారాయణ(CPI Narayana). పొలిటికల్ ప్రచారంపై ఎన్నికల కమిషన్(Election Commission of India) ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని..

LokSabha Elections: ఢిల్లీ వేదికగా కొత్త కుట్రకు తెర తీసిన బీజేపీ

LokSabha Elections: ఢిల్లీ వేదికగా కొత్త కుట్రకు తెర తీసిన బీజేపీ

ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త కుట్రకు తెర తీసిందని ఢిల్లీ నీటి శాఖ మంత్రి అతిశీ ఆరోపించారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత సృష్టించేందుకు మోదీ సర్కార్ పథక రచన చేసిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి