Home » Kaveri
రాష్ట్రానికి కావేరి జలాల పంపిణీని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు కర్ణాటక(Karnataka)లో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రభావం వల్ల రాష్ట్ర సరిహద్దు
రాష్ట్రానికి సెకనుకు 3,000 ఘనపుటడుగుల చొప్పున అక్టోబరు 15వ తేది వరకు కావేరి జలాలు విడుదల చేయాలని కావేరి నిర్వాహక
కావేరి జలాల విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య ధోరణి అవసరమని, పట్టువిడుపులకు పోకుండా కావేరి డెల్టా జిల్లాలకు
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాల్ని(Kaveri River) విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక(Karnataka) వ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 29న బెంగళూరు బంద్(Bengaluru) కు పిలుపునిచ్చారు. ఆ రోజు రాజధానిలోని అన్ని బడులకు సెలవులు ప్రకటించారు.
కావేరి కన్నడిగుల జీవనాడిగా ఉందని ప్రజాక్రోశాన్ని గమనించి ఈ విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతుల ప్రయోజనాలను
కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ రెండు రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ.. పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి...
బెంగళూరు బంద్కు అవకాశం లేదని, సోమవారం అర్ధరాత్రి నుంచే నగర వ్యాప్తంగా 144వ సెక్షన్(144 Sec) జారీ చేశామని
కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ సంఘాల పిలుపు మేరకు మంగళవారం బెంగళూరు(Bangalore) బంద్ జరగనుంది.
ఓ వైపు సుప్రీంకోర్టు, మరో వైపు కావేరి నిర్వాహక మండలి కావేరి డెల్టా జిల్లాల్లో పంటల సాగుకోసం కావేరి జలాలను విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) తలొగ్గింది.
తమిళనాడు(Tamilnadu)కు కావేరీ జలాలు(Kaveri River) విడుదల చేయాలన్ని సీడబ్ల్యూఎంఏ(Cauvery Water Management Authority(CWMA)) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టు(Supreme Court)కు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు.