Home » Karur Vysya Bank Ltd.
బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారానికి రెక్కలు వచ్చాయి. కరూర్ వైశ్యా బ్యాంక్లో సుమారు కిలో నగలు చోరీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్తో కరూర్ వైశ్యా బ్యాంకు ఎండీ, సీఈవో బి.రమేశ్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరూర్ వైశ్యా బ్యాంకు తరఫున ఏపీలోని గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎంకు రమేశ్ బాబు తెలిపారు.