Home » Karumuri Venkata Nageswara Rao
ఏపీ కేబినెట్ భేటీ తర్వాత ఇద్దరు మంత్రులను (AP Ministers) క్లాస్ తీసుకుని సీరియస్ వార్నింగ్ (Serious Warning) ఇచ్చిన సీఎం వైఎస్ జగన్.. (YS Jagan) మరో ముగ్గురు మంత్రులను శభాష్ అని మెచ్చుకున్నారు.
అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పండించిన
Amaravathi: పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పు పార్టీ నిరంతర ప్రక్రియ అని, ఇటీవల చంద్రబాబు పర్యటన వల్ల కాదని స్పష్టం మంత్రి కారుమూరు నాగేశ్వర రావు(Nagaswara Rao) పేర్కొన్నారు. అధ్యక్షుల మార్పు తన వల్లే అని చంద్రబాబు
Amaravathi: రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి కారుమురు నాగేశ్వర రావు (Nagaswara Rao) తెలిపారు. ఈ విషయంలో దళారులు రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని,