Home » Karnataka Congress
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతేడాది రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు చెలరేగి, రాష్ట్రమంతా అల్లర్లు జరుగుతుంటే.. అప్పటి ప్రభుత్వం చోద్యం చూస్తూ...
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) కాదని కర్ణాటక(Karnataka)కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ(BJP) ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్(Basanagouda Patil) గురువారం ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Subash Chandra Bose) భారత దేశ తొలి ప్రధాని అని కామెంట్లు చేశారు.
కర్ణాటకలో ఎన్నికల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఘన విజయం (Karnataka Congress) సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో..
వారం క్రితం వరకూ సాదాసీదాగా తిరిగిన కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా కిటకిటలాడుతున్నాయి. ఏ ఊరి బస్సు చూసినా జాతర, తిరుణాళ్ల వేళను తలపిస్తున్నాయి. కిటకిటలాడుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్లకు టికెట్లు కొట్టడానికి కూడా కాలుమోపలేని పరిస్థితి నెలకొంది.
కర్ణాటక రాష్ట్రానికి శక్తి కేంద్రమైన విధానసౌధలో మంత్రులకు గదులు కేటాయించడం సాధరణ విషయమే. అయితే 329వ గది అంటే చాలు.. ‘బాబోయ్ మాకొద్దు’ అంటూ..
కేసీఆర్తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ల (Bhagwant Mann Singh) భేటీ ముగిసింది...
అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తలనొప్పిగా తయారయ్యాయి. ఆ పథకాలతో దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కు..
డిప్యూటీ సీఎం ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, తనకు ఆర్థిక శాఖ కేటాయించాల్సిందిగా డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య వ్యతిరేకించినట్లు సమాచారం.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్ ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే..