Home » Karan Johar
భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియాలో ఓ భారతీయ సినిమాలోని పాటకు మంచి క్రేజ్ ఉందని అన్నారు.
బిలియనీర్, వ్యాపారవేత్త అదార్ పూనావాలా, కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్లో 50% వాటాను కొనుగోలు చేశారు. పూనావాలా సంస్థ సెరీన్ ఎంటర్టైన్మెంట్ ఈ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత వంటి వివరాలను ఇక్కడ చుద్దాం.