• Home » Kanaka durga temple

Kanaka durga temple

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం

ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం జరిగింది.

Minister Karumuri: అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

Minister Karumuri: అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది

దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

AP Minister: అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి

ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Sharannavaratri: మూడవరోజు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ

Sharannavaratri: మూడవరోజు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనావధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించేదేవత అన్నపూర్ణాదేవి.

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి