• Home » Kanaka durga temple

Kanaka durga temple

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

Vijayawada: దుర్గమ్మకు టీటీడీ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు.

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

Kottu Satyanarayana: భక్తులకు అసౌకర్యం కలిగించిన అధికారి‌ ఎవరైనా సస్పెండ్ చేస్తాం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి మొదటిరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదే తొలిసారి అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

Durgamma Temple: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు.

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

Vijayawada: బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ..

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

Sharannavaratri Celebrations: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రేపే..

Sharannavaratri Celebrations: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రేపే..

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా‌ మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపు తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు.

Durgamma Temple: దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన కేఎస్ రామారావు

Durgamma Temple: దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన కేఎస్ రామారావు

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నూతన ఈవోగా కేఎస్‌ రామారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా రామారావు చార్జి తీసుకున్నారు.

Vijayawada: దుర్గగుడిలో బయటపడ్డ విభేదాలు

Vijayawada: దుర్గగుడిలో బయటపడ్డ విభేదాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

AP News: ఇంద్రకీలాద్రి అమ్మవారికి మోకాళ్లతో మెట్ల పూజ

AP News: ఇంద్రకీలాద్రి అమ్మవారికి మోకాళ్లతో మెట్ల పూజ

ఇంద్రకీలాద్రి అమ్మవారికి మోకాళ్లతో మెట్ల పూజ కార్యక్రమం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి