Home » Kalyanadurgam
బడుగు బలహీనవ ర్గాలకు అణగారిన వర్గాలకు సుపరిపాలన టీడీపీ ఆవిర్భావంతోనే మొద లైందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహానాడును వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించిన నేపథ్యంలో, దానిని వీక్షించడానికి పట్టణంలోని సిరీ కన్వెన్షన హాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్చువల్ ఏ ర్పాట్లు చేయించారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతోందని ఎంఈవో గోవిందరా జులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మంగళవారం ఉపాధ్యాయ బృందంతో కలిసి మండలంలోని యలగలవంక ప్రాథమిక పాఠశాల పరిధిలో బడిబాట ఎనరోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ మహానా డు నిర్వహణకు పట్టణంలోని ఓ కన్వెన్షన హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు పరిశీలించారు.
రాష్ట్రమంతా కళ్యాణదుర్గం వైపు చూసేలా మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మె ల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు నిచ్చారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల టీడీపీ నాయ కులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పరిశీలకులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ రామకృష్ణ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మండల విద్యాశాఖాఽ దికారులు లక్ష్మీదేవి, తిప్పేస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని కరిగానపల్లిలో ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో గురు వారం బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.
ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను ఇతర ఎలాంటి పన్నులైనా తగ్గిస్తాం మాకేం ఇస్తారు అంటూ కొందరు మున్సిపాల్టీలోని సచివాలయ సిబ్బంది బేరసారాలకు దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం మున్సిపాల్టీలోని కొందరు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంది. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది.
రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
కంబదూరు మండల కేంద్రంలో కన్నీటి కష్టా లు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఆర్నెల్లు గా బిందెడు నీటి కోసం ప్రజలు నానా తం టాలు పడుతున్నారు. ఇక గత్యంతరం లేక ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాలకు బిం దెడు నీరు దొరకాలంటే ఎన్ని రోజులు పడు తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు.