Home » Kalvakuntla Chandrashekar Rao
‘‘ఢిల్లీ బ్రోకర్ల (Delhi Brokers)ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదు’’ అని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు.
మునుగోడు (Munugode) నియోజకవర్గంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఓటర్ల చేతులపై మెహందీ (కోన్) ద్వారా కమలం పువ్వు గుర్తు వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ప్రచారం ముగిసేందుకు రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో టీఆర్ఎస్ (TRS) తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసింది.
జైపూర్: రాజస్థాన్ లోని అజ్మీర్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు.
కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలతో పాటు మంత్రి కేటీఆర్ (Ktr)కు మహారాష్ట్రలోని సిరొంచా గ్రామానికి చెందిన మేడిగడ్డ ముంపు రైతులు ఉత్తరాలు రాశారు.