• Home » kaleshwaram

kaleshwaram

 Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు

Minister Uttam: గోబెల్‌ను కేటీఆర్‌ మించిపోయారు.. మంత్రి ఉత్తమ్ విసుర్లు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

KTR: కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారేమో.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారేమో.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్టు‌పై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: కాళేశ్వరంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ‌ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.

Kaleshwaram Project: బ్యారేజీల పరీక్షల రిపోర్టులు ఇవ్వండి..

Kaleshwaram Project: బ్యారేజీల పరీక్షల రిపోర్టులు ఇవ్వండి..

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) ఆదేశించింది.

Hyderabad : మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!

Hyderabad : మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!

‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్‌ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?

Kaleshwaram Project: కాళేశ్వరంతో ఏటా 25 వేల కోట్ల భారం..

Kaleshwaram Project: కాళేశ్వరంతో ఏటా 25 వేల కోట్ల భారం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.9-10 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Kaleshwaram: డీపీఆర్‌ ఆమోదించకుండానే బ్యారేజీలపై నిర్ణయం!

Kaleshwaram: డీపీఆర్‌ ఆమోదించకుండానే బ్యారేజీలపై నిర్ణయం!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు ఆమోదం లేకుండానే బ్యారేజీలపై నిర్ణయం తీసుకున్నారని విద్యుత్తు రంగ నిపుణుడు కంచర్ల రఘు చెప్పారు.

Kaaleshwaram Project: ప్రమాణాలను పట్టించుకోలేదు..

Kaaleshwaram Project: ప్రమాణాలను పట్టించుకోలేదు..

బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్‌ స్టాండర్డ్‌) కోడ్‌-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు.

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

kaleshwaram : బ్యారేజీలపై అబద్ధాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?

Hyderabad: 195 టీఎంసీల ఎత్తిపోత సాధ్యమయ్యేనా?

Hyderabad: 195 టీఎంసీల ఎత్తిపోత సాధ్యమయ్యేనా?

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి