• Home » kaleshwaram

kaleshwaram

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

Kaleshwaram commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.

Kaleshwaram Commission:  కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్

Kaleshwaram Commission: కాళేశ్వరంపై కీలక విషయాలు బయటపెట్టిన రిటైర్డ్ ఐఏఎస్

Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా విచారణలో కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ విచారించనుంది. ఈరోజు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది.

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

Hyderabad: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం కానుంది. నేడు 14మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లను కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్‌కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.

Kaleswaram projecT: కాళేశ్వరం అవకతవకలపై విచారణలో కమిషన్ దూకుడు

Kaleswaram projecT: కాళేశ్వరం అవకతవకలపై విచారణలో కమిషన్ దూకుడు

ళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది.

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం

Kaleshwaram Project: కాళేశ్వరం విచారణ.. ఈఎన్‌సీపై ప్రశ్నల వర్షం

Telangana: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఈఎన్‌సీ నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్‌సీ సమాధానం ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

Director General : త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం

Director General : త్వరలో పూర్తి నివేదిక అందిస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

కాళేశ్వరంపై పొన్నంది అవగాహనా రాహిత్యం

కాళేశ్వరంపై పొన్నంది అవగాహనా రాహిత్యం

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

 బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి?

బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి?

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నించింది.

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) మాజీ ఎస్‌ఈ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి