• Home » Kakinada

Kakinada

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

హత్య కేసులో ముగ్గురి నిందితుల అరెస్ట్‌

కాకినాడ క్రైం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ వార్ఫురోడ్డులో ఈ నెల 2వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. సీఐ ఎం నాగదుర్గారావు నిందితుల వివరాలను వెల్లడించారు. స్థానిక పాతబస్టాండ్‌ వెంకటేశ్వరా కాలనీకి చెందిన బొచ్చు దాలయ్య అలియాస్‌ దాలీ (

Exporters Loss : స్టెల్లా నౌక.. ఎటూ కదలక!

Exporters Loss : స్టెల్లా నౌక.. ఎటూ కదలక!

‘సీజ్‌ ద షిప్‌’ ఆదేశాలతో కాకినాడ పోర్టులో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెల 29న..

దోపిడికి...ద్వారం!

దోపిడికి...ద్వారం!

కాకినాడ అంటే పెన్షనర్స్‌ ప్యారడైజ్‌. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ నగరానికి ఆ పేరు ఉంది. కానీ ఇప్పుడు వరుస కుంభకోణాలతో కాకినాడ కాకెక్కిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిలు వునా దోచేసి కాకినాడను కుంభకోణాల నగరంగా మార్చేశారు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వేల కోట్ల రూపాయల రేషన్‌ బియ్యం అక్రమ రవాణా.. సీపోర్టులో బెదిరించి కేవీరావు నుంచి వాటాలను బలవంతంగా లాగేసుకున్న

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

Ap Govt : కాకినాడ సీపోర్టులో చెక్‌పోస్టు ఏర్పాటు!

Ap Govt : కాకినాడ సీపోర్టులో చెక్‌పోస్టు ఏర్పాటు!

విదేశాలకు రేషన్‌ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొలిమేరు టు కాకినాడ

కొలిమేరు టు కాకినాడ

తుని రూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరుగ్రామంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతుం ది. 2రోజులు క్రితం పంట పొలాల్లో ఓ పౌలీ్ట్రలో పెద్ద ఎత్తున పట్టుబడిన పీడీఎస్‌ డంప్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసి ఎంఎల్‌ఎస్‌ పాయిం

బురదకోటలో పెద్ద పులి

బురదకోటలో పెద్ద పులి

ప్రత్తిపాడు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీప్రాంతంలో 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. బురదకోట పంచాయతీ పరిధిలోని బాపన్నదొర అటవీప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపి తినేసింది. అటవీశాఖ అధికారులు సోమవారం పెద్దపులి సంచారంపై గాలింపు

AP NEWS: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వైసీపీ అనుకూల డీఎస్పీల తొలగింపు

AP NEWS: ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్.. వైసీపీ అనుకూల డీఎస్పీల తొలగింపు

ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై నియమించిన సిట్‌లో వైసీపీ సానుకూల డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Ex-MLA Chandrasekhar Reddy : దందాల ద్వారంపూడి

Ex-MLA Chandrasekhar Reddy : దందాల ద్వారంపూడి

పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.

దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రారంభం

దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రారంభం

పిఠాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శ్రీపాదశ్రీవల్లభుల జన్మస్థానంగా ప్రాచుర్యం పొందిన కాకినాడ జిల్లా పిఠాపురం లోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాదశ్రీవల్లభుల మహిమాన్విత దివ్య

తాజా వార్తలు

మరిన్ని చదవండి