• Home » Kakinada

Kakinada

Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..

Pithapuram: ప్రారంభమైన జనసేన 12వ ఆవిర్భావ సభ.. జగన్‌పై సెటైర్లు వేసిన నాగబాబు..

పిఠాపురం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.

Kakinada: నేడే జనసేన ‘జయకేతనం’

Kakinada: నేడే జనసేన ‘జయకేతనం’

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘జయకేతనం’ మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో.. జనసేన నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Kakinada: చేసిందంతా విక్రాంత్‌రెడ్డే

Kakinada: చేసిందంతా విక్రాంత్‌రెడ్డే

కాకినాడ సీ పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ ‘వ్యవహారం’లో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డే సూత్రధారని మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు.

రయ్‌..రయ్‌..

రయ్‌..రయ్‌..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్‌ నరకం

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

ఘోరం.. కాకినాడలో పార్శిల్ బ్లాస్ట్

parcel explosion: కాకినాడలో ఈరోజు (సోమవారం) జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్‌ను దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

Parcel explosion: ఆటోలో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

Parcel explosion: ఆటోలో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

Parcel explosion: కాకినాడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పార్శిల్‌ను దించుతుండగా...

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ

ఉత్సాహభరితంగా. ముగిసిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్నమెంట్‌

ఉత్సాహభరితంగా. ముగిసిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్నమెంట్‌

కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు వారాలుగా జరుగుతున్న ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో ఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ టీమ్‌, మహిళల విభాగంలో ఒడిశా సెక్రటేరియట్‌ టీమ్‌లు విజేతలుగా నిలిచాయి.

హుషారుగా హాకీ...

హుషారుగా హాకీ...

కలెక్టరేట్‌ (కాకినాడ), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్న మెంట్‌ బుధవారం 12వ రోజు హుషారుగా సాగింది. ఉదయం నుం చి సాయంత్రం వరకు వివిఽధ రాష్ట్రాల పురుషుల జట్లకు సంబంధించి మొ త్తం 3 మ్యాచ్‌లు జరిగాయి. సెంట్రల్‌

మారుతున్న రత్నగిరి రూపురేఖలు

మారుతున్న రత్నగిరి రూపురేఖలు

అన్నవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరిస్థానం రావడం పరిస్థితులు మెరుగు కోసం ప్రభుత్వ పెద్దల సూచనతో సోమవారం స్వీయపర్యవేక్షణ చేయడంతో క్రమేపీ రూపురేఖలు మారుతున్నాయి. ముందుగా గతకొంతకాలంగా నిరుపయోగం

తాజా వార్తలు

మరిన్ని చదవండి