• Home » Kakinada Rural

Kakinada Rural

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’

పాడి పశువుల సంక్షేమానికి ‘పశుగణన’

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పాడి పశువుల సంక్షేమంతో పాటూ పాడిరైతుల అభ్యున్నతికి పశుగణన ఎంతగానో దోహ దం చేస్తుందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పం తం నానాజీ తెలిపారు. 21వ అఖిల భారత పశుగణన ఏపీ కార్యక్రమం శుక్రవారం గొడారిగుంటలో పశుసంవర్థకశాఖ జా

ఐపీఎల్‌ తరహాలో గోదావరి క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌

ఐపీఎల్‌ తరహాలో గోదావరి క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌

కాకినాడఅర్బన్‌, అక్టోబరు 20: కాకినాడలో మొదటిసారిగా ఐపీఎల్‌ తరహాలో జీపీఎల్‌ ప్రీ మియర్‌లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తుండ డం అభినందనీయమని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. డిసెంబరు 1 నుంచి 12 వరకు గోదావరి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ కాకినాడలో నిర్వహిస్తారన్నారు. ఆదివారం ఆయన నివాసంవద్ద టోర్నమెంట్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12రోజులపాటు

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

కాకినాడ రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్ర పాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రో

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షలో భాగస్వాములు కావాలి

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షలో భాగస్వాములు కావాలి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 1: తిరుమల ప్రసాదం విశిష్టత, సనాతన ధర్మాన్ని భావితరాలకు చాటి చెప్పేలా డిప్యూటీ సీఎం పవన్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అవకతవకలపై గత 11 రోజులుగా డిప్యూటీ సీఎం ప

బీచ్‌లో చెత్త,వ్యర్ధాల సేకరణ

బీచ్‌లో చెత్త,వ్యర్ధాల సేకరణ

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 29: గాడిమొగ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కేజీ బీ6 ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో ఆదివారం కాకినాడ రూరల్‌ వాకలపూడి బీచ్‌లో సుమారు 2.5 కిలోమీటర్ల మేర బీచ్‌లో ఉన్న చెత్తా,ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తొలగించారు. సముద్రతీరంలో సేకరించిన సుమారు 2 టన్ను చెత్తను సంచుల్లో వే

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి

ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలి

పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల

ఉచితంగా ఆపరేషన్‌లు అభినందనీయం

ఉచితంగా ఆపరేషన్‌లు అభినందనీయం

కాకినాడ రూరల్‌, సెప్టెంబరు 22: కాకినాడ రూరల్‌ మండలం చీడిగలో మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు పితాని అప్పన్న ఆధ్వర్యంలో కిరణ్‌ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆది వారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి,

Kakinada: ఆ విషయంలో ఎమ్మెల్యే నానాజీపై దళిత సంఘాలు ఆగ్రహం..

Kakinada: ఆ విషయంలో ఎమ్మెల్యే నానాజీపై దళిత సంఘాలు ఆగ్రహం..

ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నానాజీ, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన దళిత నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ దళితుడిపై దాడి చేయడం తమ వర్గంపై చేసిన దాడిగా భావిస్తున్నట్లు వారు చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమమే పరమావధి

అభివృద్ధి, సంక్షేమమే పరమావధి

గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలన

సాక్షి పేపర్లు దహనం

సాక్షి పేపర్లు దహనం

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ముంబై నటి జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతో జగన్‌ రెడ్డి తన సొంత మీడియా సాక్షి పేపరులో మహిళలను కిం

తాజా వార్తలు

మరిన్ని చదవండి