• Home » Kakinada Rural

Kakinada Rural

నిరుపేదల అభ్యున్నతికి తోడ్పాటు

నిరుపేదల అభ్యున్నతికి తోడ్పాటు

సర్పవరం జంక్షన్‌, నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల అభ్యున్నకి తోడ్పాటు అందించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం పెనుమర్తి మామిడితోటలో రాయుడుపాలెంకు చెందిన శ్రీబాల గణపతి కార్తీక మాస కాపు 7వవనసమా

కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ధర్నా

కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల ధర్నా

కలెక్టరేట్‌(కాకినాడ), నవంబరు 16(ఆంధ్రజ్యో తి): ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వ ర్యంలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలె

‘చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం’

‘చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం’

కాకినాడ రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూరల్‌ మండలం తూరంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంపై స్పందించిన రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషనర్‌ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి బుధవా రం పాఠశాలను సందర్శించారు. వి

కొవ్వాడలో అగ్నిప్రమాదం

కొవ్వాడలో అగ్నిప్రమాదం

కాకినాడ రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రూరల్‌ మండలం కొవ్వాడలో మంగళవారం అర్ధరాత్రి శ్రీనిలయం డోర్‌ నెంబర్‌ 1-79 ఇంటి భవనంలో ఒక్కసారిగా మంటలు ఉవె త్తున ఎగిసిపడ్డాయి. ఇంటి యజమాని భార్య తో కలిసి కొన్ని రోజుల క్రితం అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో స్థానికులు సాలిపే

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

Deputy CM: సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..

పిఠాపురం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో సోమవారం డిప్యూటీ సీఎం పర్యటించి ఈ రోజు సాయం త్రం తిరిగి పయనం కానున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం అధికారికంగా సమాచారం వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన తొలుత ఈనెల 4,5వ తేదీల్లో ఉంటుందని ప్రకటించారు. అయితే..

నిరుపేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత

నిరుపేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత

సర్పవరం జంక్షన్‌, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్‌ పండ్‌ కింద మంజూ రు చేసి నిరుపేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం రాత్రి గంగరాజునగర్‌ జనసేన పార్టీ కార్యాల

సుపరిపాలన అందించేందుకు పని చేద్దాం

సుపరిపాలన అందించేందుకు పని చేద్దాం

సర్పవరం జంక్షన్‌, నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను నెరవేర్చి, సుపరిపాలన అందించేందుకు సమష్టిగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పని చేద్దామంటూ కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఎన్‌ఎఫ్‌

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సర్పవరం జంక్షన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాలన అందిస్తున్నట్టు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శుక్రవారం రమణయ్యపేట

ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాకినాడ విద్యార్థుల ప్రతిభ

ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాకినాడ విద్యార్థుల ప్రతిభ

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌ -2024లో కాకినాడ విద్యార్థులు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. ఆశ్రమం స్కూల్‌కు చెందిన మడికి అఖిల్‌ రాజ్‌ అండర్‌ -14 విభాగంలో, లిటిల్‌ ఉడ్స్‌ స్కూల్‌కి చెందిన గాదె మనన్‌ అండ

పార్కులతో ప్రజలకు ఆహ్లాదం

పార్కులతో ప్రజలకు ఆహ్లాదం

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం వాకలపూడిలో వినాయక రామకృష్ణనగర్‌లో కోరమండల్‌ ఇంటర్నేష

తాజా వార్తలు

మరిన్ని చదవండి