Home » Kakinada Rural
శాసనమండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు.
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి.. చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికితోడు అడ్డగోలు తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడిననే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు.
అధికారం అండతో అరాచకం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విచ్చల విడితనం.. కన్నేసిన ప్రతిదాన్నీ కబ్జా చేసే నియంతృత్వం.. అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం.. కాకినాడ సీ పోర్టును హస్తగతం చేసుకోవడానికి అప్పటి సీఎం జగన్ అచ్చం ఇలాగే జగన్నాటకం ఆడారు.
కాకినాడకు చెందిన ఆలీషా బార్జిల (పెద్ద పడవలు లేదా నౌకలు) తయారీ వ్యాపారవేత్త అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పంపిన నివేదికలో కాకినాడ జిల్లా అధికారులు వివరించారు.
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష...
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఆచంట గోవిందు అనే రైతు 10 ఎకరాల్లో పండించిన వరి పంటను శుక్రవారం రైతు భరోసా కేంద్రానికి విక్రయించాడు.
సర్పవరం జంక్షన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహిళులు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం సర్పవరం కార్మికుల సంఘం భవనంలో తదేకం ఫౌండేషన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ యార్లగడ్డ సు ధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన స
సర్పవరం జంక్షన్, నవంబరు 23: ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటనే వజ్రాయుఽదాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కాకినాడ రూరల్ తిమ్మాపురం
సామర్లకోట, నవంబరు 18 (ఆంధ్ర జ్యోతి): సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం అంబేడ్కర్ విగ్రహం సెంటర్ నుంచి రెండవ సచివాలయం వెళ్లే రోడ్డు కాలనీ ప్రాంతంలో గత 2రోజులుగా వీధి కుక్కలపై విషప్రయోగం కారణంగా వరుసగా కుక్కలు మృత్యుబాట ప డ్డాయని కాలనీవాసులు ఆందోళన చెందుతు న్నారు. ఈ