Home » Kakinada City
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 10: పటిష్టమైన బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జనాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోస్టల్ సెక్యూరిటీ సూప
కాకినాడ సిటీ, సెప్టెంబరు 10: గాడేరు, బిక్కవోలు డ్రెయిన్లు, కాలువలకు వరద పోటెత్తిన నేపథ్యంలో కాకినాడ నగరానికి ఎటువంటి వరద ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమా
కాకినాడ క్రైం, సెప్టెంబరు 1: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పాడైపోయి గుంతలుగా మారడం.. ఇందు లో వాహనదారులు పడి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, ప్రమాదాలను గుర్తించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయా
పిఠాపురం, ఆగస్టు 31: ప్రతి పనికి ర్యాటిఫికేషన్ అంటే ఎలా, కౌన్సిల్ వాయిదా వేసిన అంశాలకు ముందుస్తు అనుమతి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్హాలులో వైస్చైర్మన్-1 పచ్చిమళ్ల జ్యోతి అధ్యక్షతన శని
కాకినాడ సిటీ, ఆగస్టు 31: ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీతో అవ్వతాతల ముఖాల్లో ఆనందం వెల్ల్లివిరిసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శనివారం చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా జోరు వానలో 39వడివిజన్ రామారావుపేట చీడీలపోర ప్రాంతం
కాకినాడ సిటీ, ఆగస్టు 30: వికాస ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న కాకినాడలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు. క్యాపిటల్ ట్రస్ట్ లిమిటెడ్లో బీఎం బీక్యూఎం, ఆర్వో, ఐఆర్ఈపీ క్రెడిట్ కెపిటల్లో సేల్స్ ఆఫీసర్, ఇండో ఎంఐఎం, పానాసోనిక్ కంపెనీల్లో టెక్నీషియన్, రిఫ్యూటెడ్
సర్పవరం జంక్షన్, ఆగస్టు 28: విద్యార్థుల మనోభావాలను కించ పరిచేలా చేసిర్యాగింగ్కి పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేదిలేదని, ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని కాకినాడ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్డీపీవో) రఘవీర్ విష్ణు అన్నారు. బుధవారం తిమ్మాపురం అక్నూ ఎంఎస్ఎన్ పీజీ క్యాంపస్లో ప్రిన్సిపాల్ ఎస్ ప్రశాంతశ్రీ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం 2024-25పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ
కార్పొరేషన్(కాకినాడ), ఆగస్టు 28: పన్నుల వసూళ్లలో కాకినాడ నగరపాలక సంస్థ అన్ని మున్సిపాల్టీల కన్నా మిన్నగా ఉందని రాష్ట్ర ఐదో ఆర్థిక సంఘ కమిషన్ చైర్మన్ ఎస్.రత్నకుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిఫ్త్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో కలిసి బుధవారం ఆమె కాకినాడ నగరపాలక సంస్థకు విచ్చేశారు. కాకినాడ
పిఠాపురం, ఆగస్టు 28: వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాల రుణాల పేరుతో కోట్లాది రూపాయిలను నొక్కేశారని, రాష్ట్రవ్యాప్తంగా భారీ కుంభకోణం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. నాయకులు, యానిమేటర్లు, వీఏఏలు, ఏపీఎంలు, డీపీఎంలు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా
కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.