Home » Kakinada City
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 24: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ, మంచి ఆహార అలవాట్లు అలవరచుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి పేర్కొన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పొగాకు నివారణ కేంద్రా
కాకినాడ సిటీ, సెప్టెంబరు 21: కాకినాడ బీచ్ రోడ్ కుంభాభిషేకం రేవులో శనివారం నిర్వహించిన స్వచ్చ సాగర్- సురక్ష సాగర్ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త తొలగించారు. మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్ కాయిస్ సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య
కలెక్టరేట్ (కాకినాడ), సెప్టెంబరు 21: సమాజంలోని దురాచాలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు అని
కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా కొండబాబు అత్యఽధిక మెజారిటీతో గెలుపొందాలని లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్న 10వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి మూ గు రాజు, టీడీపీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి మూగు చిన్ని ఆధ్వర్యంలో
కాకినాడ సిటీ, సెప్టెంబరు 17: విజయవాడ వరద బాధితుల సహాయార్థం కాకినాడ లిటరరీ అసోసియేషన్ (టౌన్ హాల్) సభ్యులు సీఎం సహాయనిధికి రూ.5లక్షల విరాళం
కార్పొరేషన్ (కాకినాడ), సెప్టెంబరు 17: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ప్రతీఒక్క సమస్యను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9.30 నుంచి 10.30 గం టల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్య
కాకినాడ సిటీ, సెప్టెంబరు 13: బురద రాజకీయాలకు మాజీ సీఎం జగన్రెడ్డి పెట్టింది పేరని, రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం చేయాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాడని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ
జేఎన్టీయూకే, సెప్టెంబరు 13: విద్యార్థులు దైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలని జేఎన్టీయూకే ఇన్చార్జి ఉపకులపతి కేవీఎస్జీ.మురళీకృష్ణ అన్నారు. వర్శిటీలోని సెనేట్ హాల్లో ఐఐఎఫ్టీ కాకినాడ ఐపీఎం 2024-29 బ్యాచ్ కోసం నిర్వహించిన ఓరియంటేషన్ వారం ముగింపు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది.
కాకినాడ జిల్లా ఇంకా ఏలేరు వరదలోనే చిక్కుకొని ఉంది. ఒకపక్క జలాశయంలోకి ఇన్ఫ్లో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 10: మండలంలోని పలు గ్రామాల్లోకి ఏలేరు నీరు చేరింది. భోగాపురం ఎస్సీ కాలనీ, సగరపు పుంత తదితర ప్రాంతాలు, మాధవపు రం, గో