Home » Kakinada City
కొత్తపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో ఆదివారం కూడా కెరటాల ఉధృతి కొనసాగు తూనే ఉంది. సాధారణ స్థాయి కం
సముద్ర జలాల్లో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే ఈ కేసును అడ్మిరాల్టీ న్యాయస్థానంలో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇది అమరావతిలోని హైకోర్టు పరిధిలోకి వస్తుంది.
సర్పవరం జంక్షన్, నవంబరు 23: ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటనే వజ్రాయుఽదాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కాకినాడ రూరల్ తిమ్మాపురం
డిసెంబరు 28, 29 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో క్రియ పిల్లల పండుగ నిర్వహించనున్నారు.
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 19(ఆంధ్ర జ్యోతి): సమాజంలో ప్రతీ ఒక్కరూ బాలలపై లైంగిక వేధింపులను వ్యతిరేకించాలని రాష్ట్ర బా లల హక్కుల కమిషన్ సభ్యురాలు పి.ఆదిలక్ష్మి అన్నారు. బాలలపై లైంగిక వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ పీడీ కొండా ప్రవీ
కలెక్టరేట్(కాకినాడ), నవంబరు 16(ఆంధ్రజ్యో తి): ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వ ర్యంలో అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ ఆదేశాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించి కలె
కాకినాడ రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంపై స్పందించిన రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి బుధవా రం పాఠశాలను సందర్శించారు. వి
కాకినాడ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను బుధవారం అమరావతి సచివాలయం
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి అపార్ ఐడీ వివరాలను యూడైస్ ప్లస్లో నిక్షిప్తం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ భావన ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో కమిషనర్ భావన మంగళవారం సమావేశమయ్యారు. ఒక విద్యార్థి ఒక దేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూడైస్ ప్లస్ విధానంలోకి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, విద్యా
సర్పవరం జంక్షన్, నవంబరు 12 ( ఆంధ్ర జ్యోతి): బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్క రూ కృషి చేయాలని, కాకినాడ జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా అధికారులు, స్వచ్చంధ సంస్థలు కృషి చేయాలని ఐసీడీఎస్ జిల్లా పీడీ కె.ప్రవీణ కోరారు. మంగళవారం రమణయ్యపేట మండల పరిషత్తు కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో బాల్య వివాహాల నిరోధంపై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వ